జిల్లా వార్తలు

స్థానిక ఎన్నికలకు సర్కారు సై

` నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ` కేబినెట్‌ సమావేశ అనంతరం తేదీని ప్రకటిస్తాం ` వారం రోజుల్లో ‘రైతు భరోసా’ ` సన్నాలకు బోనస్‌ను …

సర్కారు బడులకు సాంకేతిక విద్య

ప్రభుత్వ విద్యకు సాంకేతిక సొబగులు ` ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతిక బోధనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పలు ఎన్జీవోలతో విద్యాశాఖ ఒప్పందం హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి …

రైతు పోరాటాలకు మద్దతుగా నిలవడం జర్నలిస్టులకు సామాజిక బాధ్యత

      – ఇథనాల్‌ ఫ్యాక్టరీని వ్యతిరేకించడం తప్పెట్లా అవుతుంది? – సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం – జనంసాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు …

లింగన్నపేటలో వ్యక్తి దారుణ హత్య

గంభీరావుపేట జూన్ 14 (జనం సాక్షి ):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో వ్యక్తి హత్యకు గురైన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గంభీరావుపేటగ్రామానికి …

జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై పెట్టిన కేసు ఎత్తివేయాలి

జగిత్యాల బ్యూరో జూన్ (జనంసాక్షి): జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై అక్రమంగా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా తాహసిల్ చౌరస్తా వద్ద …

దేశంలో మోడీ పాలన ఆదర్శనీయం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):దేశంలో నరేంద్ర మోడీ పాలన ఆదర్శనీయంగా కొనసాగుతుందని, గత 11 ఏళ్లుగా భారత్ ప్రగతి పథంలో దూసుకెళ్తుందని, రానున్న రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి …

ముంబ‌యి టు లండన్‌.. 3గంటల ప్రయాణం తర్వాత వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం

ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయ విమానయాన మార్గాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో ఎయిర్ ఇండియాకు చెందిన పలు విమానాలు తమ ప్రయాణాలను అర్ధాంతరంగా …

విమాన ప్రమాదం: దర్యాప్తు కోసం భారత్ వస్తున్న బ్రిటన్ సంస్థ

అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. …

హసీనాను అప్పగించాలని అడిగితే మోదీ ఏం చెప్పారంటే..: మహమ్మద్ యూనస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించే …

రాజోలి ఎస్ఐపై వేటు

ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో రైతులపై అత్యుత్సాహం బాధ్యతల నుంచి తప్పిస్తూ పోలీస్ అధికారుల చర్యలు రాజోలి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ …