జిల్లా వార్తలు

హనీమూన్ ట్రిప్ ఓ కుట్ర.. కోడలే హంతకురాలు.. రాజా రఘువంశీ తల్లి సంచలన ఆరోపణలు

హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో ఆయన తల్లి ఉమా రఘువంశీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ …

నాడు బైడెన్ ను హేళన చేసిన ట్రంప్ కు నేడు అదే పరిస్థితి.. వీడియో ఇదిగో!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానం మెట్లు ఎక్కుతూ తడబడ్డారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్టర్ నుంచి క్యాంప్ డేవిడ్‌కు బయలుదేరుతుండగా ఈ …

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత

` ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆగిన తుదిశ్వాస ` జూబ్లీహిల్స్‌ ప్రజల తలలో నాలుకగా ఉండేవారు: కిషన్‌రెడ్డి ` భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం …

ప్రభుత్వ సన్నబియ్యం ఇక బహిరంగ మార్కెట్‌లో

` తెలంగాణ బ్రాండ్‌ పేరుతో విక్రయాలు ` పౌరసరఫరాల సంస్థ సన్నాహాలు ` ధరపై అధికారుల కసరత్తు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ బ్రాండ్‌ పేరుతో సన్న వడ్లను ప్యాక్‌ చేయించి …

.అమెరికాలో మిన్నంటిన నిరసనలు

` లాస్‌ ఏంజెలెస్‌లో ఉద్రిక్తతలు.. ` నిరసనకారుకు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు ` ఆందోళనకారులను కట్టడి చేయడంలో కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలెస్‌ గవర్నర్లు విఫలమయ్యారని ఆగ్రహం ` …

మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి ఛాన్స్‌

తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణ.. ` నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన జి.వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, వాకిటి శ్రీహరి ` రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ …

పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీని రద్దుచేయండి

ప్రజల అభిప్రాయాలను పరిగణించి గౌరవించండి ఇథనాల్‌ పాలసీ విషయంలో ప్రభుత్వం సమీక్షించాలి రైతులపై హత్యాయత్నం కేసులు సహా అన్ని కేసులను ఉపసంహరించాలి ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టులు, పలు ప్రజాసంఘాల …

ప్రజలను ఓదార్చడానికి వెళ్తున్న అఖిలపక్ష నాయకుల అరెస్టు

రాజోలి (జనంసాక్షి): అక్రమ కేసుల్లో బంధింపబడ్డ రైతుల కుటుంబాలను పరామర్శించడానికి వారిని ఓదార్చడానికి గద్వాల నుండి పెద్దదన్వాడ గ్రామానికి వెళ్తున్న అఖిలపక్ష పార్టీల నాయకులను శుక్రవారం ఐజలో …

వరి ధాన్యం కొనుగోళ్లలో మంథని పీఏసిఎస్ రికార్డ్ బ్రేక్

మంథని, (జనంసాక్షి) : వరి ధాన్యం కొనుగోలులో మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పెద్దపల్లి జిల్లాలోనే రికార్డ్ స్థాయి ధాన్యం కొనుగోళ్లు జరిపి పాత రికార్డులు …

జనంసాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు ఎత్తివేయాలని గద్వాలలో నిరసన

గద్వాల (జనంసాక్షి): అక్రమంగా అన్యాయంగా జనంసాక్షి ఎడిటర్ రహమాన్ పై కేసు నమోదు చేయడానికి నిరసిస్తూ శుక్రవారం టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో …