suryapet

పూర్తిస్థాయి ఉద్యోగ నోటికేషన్లు విడుదల చేయాలి

తక్షణమే నిరుద్యోగ భృతి చెల్లించాలి సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు పూర్తి స్థాయి ఉద్యోగ నోటికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ …

డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇద్దరికీ జైలు శిక్ష

ఒకరికి మూడు రోజులు, మరొకరికి ఒక రోజు జైలు శిక్ష విధించిన కోర్టు -సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ చలికంటి నరేష్ సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): మద్యం …

మౌలిక వసతుల కల్పనలో పేట మున్సిపాలిటీ ముందంజ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో సూర్యాపేట మున్సిపాలిటీ ముందంజలో ఉంటుందని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.బుధవారం …

మౌలిక వసతుల కల్పనలో పేట మున్సిపాలిటీ ముందంజ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో సూర్యాపేట మున్సిపాలిటీ ముందంజలో ఉంటుందని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.బుధవారం …

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,సీఎం కేసీఆర్  ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా  ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు  విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని  …

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,సీఎం కేసీఆర్  ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా  ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు  విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని  …

గ్రామీణ వ్యవసాయ స్థితిగతులను అధ్యయనం చేస్తున్న లయోలా కళాశాల విద్యార్ధినుల బృందం

గరిడేపల్లి, ఆగస్టు 24 (జనం సాక్షి):గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా లయోల కళాశాలకు  చెందిన బియస్సి వ్యవసాయ డిగ్రీ కోర్సు విద్యార్థునిలు గ్రామీణ  వ్యవసాయ విధానాలు …

తప్పిపోయిన పిల్లల అప్పగింత

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): వివిధ కారణాలతో ఇంటి నుండి తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల చోరవతో వారి తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు.సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ …

ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి

వ్యవసాయ రుణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి – జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) : ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తి …

విద్యాసంస్థల బంద్ విజయవంతం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): రాజస్థాన్ లో ఓ స్కూళ్లో విద్యార్థి కుండలో నీళ్లు తాగారనే కారణంతో టీచర్ కొట్టడంతో ఇంద్రకుమార్ మేఘవాల్ అనే దళిత విద్యార్థి మృతి …

తాజావార్తలు