తెలంగాణ

చంద్రబాబును కలిసిన ప్రజాసంఘాల నేతలు

హైదరాబాద్‌ : తెదేపా అధ్యక్షుడు చంద్రబాబును తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ నేతలు ఆయన నివాసంలో కలిశారు. మహానాడులో తెలంగాణపై మరోసారి తీర్మానం చేసినందుకు వారు చంద్రబాబుకు అభినందనలు …

తెలంగాణపై అధిష్ఠానం నుంచి సంకేతాలు వచ్చాయి: పాల్వాయి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సామరస్యపూర్వక వాతావరణం కల్పించే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి అన్నారు. తెలంగాణ ఇస్తున్నట్లు అధిష్టానం నుంచి తనకు సంకేతాలు వచ్చినట్లు …

మాచిగూడలో ఇద్దరు మహిళలం ఆత్మహత్య

ఆదిలాబాద్‌ : వాంకిడి మండలం మాచిగూడలో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఇద్దరూ పురుగుల మందు తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారి ఆత్మహత్యకు కారణాలు …

మంత్రి జానారెడ్డితో ఉపముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్‌ : మంత్రి జానారెడ్డితో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్లు సమాచారం.

బైక్‌ `ట్రాలీ ఆటో ఢీ: ఇద్దరు మృతి

వరంగల్‌ : జిల్లాలోని హసన్‌పర్తి వద్ద ఈ ఉదయం బైక్‌ను ట్రాలీఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం …

మంత్రి జానారెడ్డితో ఉప ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్‌ : మంత్రి జానారెడ్డితో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌ : ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు సాయంత్రానికి క్యుములో నింబస్‌ మేఘాలు ఏర్పడే అవకాశం …

మంత్రి పదవి అనేది భిక్షం కాదు: కేకే

హైదరాబాద్‌ : మంత్రి పదవి అనేది భిక్షం కాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు కేకే అన్నారు. మంత్రులను ఎప్పుడంటే అప్పుడు తొలగించడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. …

చిట్టీల పేరుతో రూ. కోటి వసూలు చేసి వ్యాపారి పరారీ

ఖమ్మం : మామిళ్లగూడెంలో చిట్టీల పేరుతో శేషగిరి అనే వ్యాపారి రూ. కోటి వసూలు చేసి పరారాయ్యాడు. దీంతో బాధితులు వ్యాపారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. …

గోవుల తరలింపును అడ్డుకున్న వీహెచ్‌పీ కార్యకర్తలు

హైదరాబాద్‌ : మెదక్‌ జిల్లా సిద్దిపేట నుంచి హైదరాబాద్‌లోని ఎర్రగడ్డకు 30 ఆవులు, లేగ దూడలను డీసీఎంలో తరలిస్తుండగా విశ్వహిందూ పరిషత్‌, గోసంరక్షణ  సమితి సభ్యులు అడ్డుకుని …