తెలంగాణ

ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు చంద్రబాబుకు ఆహ్వానం

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని చంద్రబాబుకు ఆహ్వానం లభించింది. లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ కార్యాలయం నుంచి తెదేపా అధినేత చంద్రబాబుకు అధికారికంగా …

ప్రారంభమైన స్థాయీ సంఘాల సమీక్షలు

హైదరాబాద్‌, జనంసాక్షి: అసెంబ్లీలోని శాసనసభ కమిటీ హాలులో స్థాయీ సంఘాల సమీక్షలు ప్రారంభమయ్యాయి. మానవ వనరుల స్థాయీ సంఘం సమావేశమై విద్యాపద్దులపై సమీక్ష చేపట్టింది. బడ్జెట్‌ పద్దులపై …

చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు అరెస్టు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: బొల్లారం పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నుంచి 46 తులాల బంగారం, అర కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు.

స్థాయి సంఘాల సమీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌, జనంసాక్షి: శాసనసభ కమిటీహాల్‌లో స్థాయీసంఘాల సమీక్షలు ప్రారంభమయ్యాయి. మానవ వనరుల స్థాయీ సంఘం సమావేశమై విద్యా పద్దతులపై సమీక్ష చేపట్టింది. బడ్జెట్‌ పద్దతులపై సమీక్ష నిమిత్తం …

అక్రమంగా తరలిస్తున్న 600 లీటర్ల ఇంధనం పట్టివేత

ఖమ్మం : కేటీపీఎన్‌ ఓ అండ్‌ ఎం యూనిట్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న 600 లీటర్ల ఇంధనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి …

హైదరాబాద్‌లో వర్షం

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలో పలుచోట్ల ఈ సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎల్బీనగర్‌, వనస్ధలిపురం ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు వర్షం కురవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు.

ఖమ్మం జిల్లా నేతలతో భేటీ కానున్న కేసీఆర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: ఖమ్మం, వరంగల్‌ జిల్లాల నేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రాంతీయ సమస్యలు, బయ్యారం ఉక్కు గనుల పోరాటంపై నాయకులతో కేసీఆర్‌ చర్చించినట్టు సమాచారం. హరీష్‌రావు , …

వాహనదారుడిపై చేయిచేసుకున్న హీరో రామ్‌చరణ్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు ,హీరో రామ్‌చరణ్‌ ఓవరాక్షన్‌ చేశాడు. తన కారును ఢీకొట్టాడనే కారణంతో హీరో చరణ్‌ ఓ వాహనదారుడిపై చేయిచేసుకున్నాడు. తాజ్‌ డెక్కన్‌ …

అమ్మహస్తం ప్రారంభించిన సారయ్య

వరంగల్‌ : వరంగల్‌ జిల్లాలో అమ్మహస్తం కార్యక్రమాన్ని మంత్రి బస్వరాజుసారయ్య ప్రారంభించారు. పేదప్రజలను అదుకునేందుకే ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినట్టు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ …

బయ్యారం గనులపై టీఆర్‌ఎస్‌ భేటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: బయ్యారం గనులపై చర్చించేందుకు ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌ భేటీ అయింది. ఇవాళ తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలకు …