తెలంగాణ

హౖటెన్షన్‌ వైర్లు తగిలి ఇద్దరు మృతి

ఆదిలాబాద్‌; ఖానాపూర్‌ మండలం పసుపులలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది.తెగిపడిన హైటెన్షన్‌ వైర్లు తగిలి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి …

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

హైóైదరాబాద్‌, బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నగర బులియన్‌ మార్యెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 27,200 పలుకుతోంది. …

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌ మండలం కోకాపేటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.గుర్తు పట్టకుండా ఉండేందుకు హంతకులు మౄతదేహాన్ని కాల్చివేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌;టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ప్రజాస్వామ్య బద్దంగా ఆ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈ మేరకు ఆపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నరసింహరెడ్డి …

విషపు ఇంజెక్షన్‌ తీసుకుని యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌: నగరంలోని అల్వాల్‌ ప్రాంతానికి చెందిన ఒక యువతి విషపు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు తమ్ముడితో గొడవపడి మధుప్రియ అనే …

సౌర విద్యుత్‌ కొనుగోలు ధర ఖరారు

హైదరాబాద్‌: సౌర విద్యుత్‌ కొనుగోలు ధరను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేసింది. ఈ ఉదయం లేక్‌వ్యూ అతిథిగృహంలో ఉపసంఘం భేటీ అయి సౌర విద్యుత్‌ కొనుగోలు ధర, …

సూట్‌కేసులో ఉన్న మృతదేహాం

హైదరాబాద్‌: నగర శివార్‌లలోని నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కోకాపేటలో సూట్‌కేసులో ఉంచిన ఓ మృతదేహం కలకలం రేపింది. ఎక్కడో హత్య చేసి మృత దేహాన్ని సూట్‌కేసులో …

మంత్రివర్గ ఉపసంఘం భేటీ

హైదరాబాద్‌: లేక్‌వ్యూ అతిథిగృహంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సౌర విద్యుత్‌ కొనుకోలు ధర, బిడ్ల ఖరారుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు …

కన్నెధార గ్రానైట్‌ కౌలు వ్యవహారంపై విచారణ చేపట్టనున్న లోకాయుక్త

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన తనయుడు రామమనోహర్‌ నాయుడుకి కేటాయించిన కన్నెధార గ్రానైట్‌ కౌలు వ్యవహారంపై లోకాయుక్త విచారణ చేపట్టనుంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, అధికారులు లోకాయుక్త …

తెదేపా నేతలు మద్దతు పలికిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

ఖమ్మం : బయ్యారం గనుల వ్యవహారంలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా తెరాస నేతలు మాట్లాడటం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ …

తాజావార్తలు