తెలంగాణ

మాజీ మంత్రి శంకర్రావుకు బెయిల్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: గ్రీన్‌ఫీల్డ్‌ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి శంకర్రావుకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఈకేసులో ఆయనకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు …

వరంగల్‌ తులసిరెడ్డికి తెలంగాణ సెగ

వరంగల్‌, జనంసాక్షి: ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లులో సీమాంధ్రుకు చెందిన నేత 20 సూత్రాల పథకం అమలు కమిటీ ఛైర్మన్‌ తులసిరెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. కేయూ జర్నిలిస్టుల …

ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులపై ఆర్టీఏదాడులు

హైదరాబాద్‌, జనంసాక్షి: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులపై అధికారులు దాడులు చేశారు. ఎల్బీనగర్‌లో పలు ప్రైవేట్‌ బస్సులపై, వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు.

ప్రేమజంట ఆత్మహత్య

మెదక్‌, జనంసాక్షి: తమ ప్రేమను కాదని ఇష్టంలేని పెళ్లి చేశారనే వేదనతో ఓ యువతి తన ప్రియునితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనజగ్‌వ్‌పూర్‌ మండలం …

ముగిసిన ప్రజాపద్దుల సంఘం సమావేశం

హైదరాబాద్‌: ప్రజాపద్దుల సంఘం సమావేశం ముగిసింది. వ్యక్తిగత ఖాతాల వ్యవహారంపై సంఘం ఈరోజు సమీక్షించింది. 11,328 కోట్ల రూపాయలకు లెక్కలు లేకపోవడాన్ని ప్రజాపద్దుల సంఘం తప్పు బట్టింది. …

సీఎం కిరణ్‌ రాబందు : మద్దాల రాజేష్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: సీఎం కిరణ్‌ దళిత బందు కాదని, దళత రాబంధు అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ విమర్శించారు. ప్రభుత్వం కోరలులేని ఎస్పీ, ఎస్టీ సబ్‌ …

26, 27న ఉత్తర తెలంగాణ బంద్‌

ఖమ్మం, జనంసాక్షి: బాసగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులను పోలీసులు హతమార్చడం పై మావోయిస్టులు తీవ్ర నిరసర వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా …

అక్రమ కట్టడాలపై హైకోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి:హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లలో అక్రమకట్టడాలపై హైకోర్టు దృష్టి సారించింది. ఈమేరకు అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ జరిపింది. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిసరాల్లో అక్రమంగా నిర్మించిన …

వక్ఫ్‌బోర్డుకు హకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, వక్ఫ్‌ భూముల లీజుకు సంబంధించి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వక్ఫ్‌ భూముల లీజుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 142ను సవాలు చేస్తూ కోర్టులో …

ఈ రోజు బంగారం ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 26, 910గా ఉంది. 22 క్యారెట్ల  10 గ్రాముల బంగారం …

తాజావార్తలు