తెలంగాణ

టీడీపీపై టీఆర్‌ఎస్‌ కౌంటర్‌ అటాక్‌

హైదారాబాద్‌:టీఆర్‌ఎస్‌-టీడీపీల మద్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీడీపీపై టీఆర్‌ఎస్‌ కౌంటర్‌ ఎటాక్‌ ప్రారంభించింది. టీడీపీ నేతలు  ల్లు తాగిన కోతుల్లాగా మాట్లాడుతున్నారని  ఆ పార్టీ నేత ఈటెల …

కాకతీయ ఫేజ్‌-3 థర్మల్‌ కేంద్రానికి ఆమోదం

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలో కాకతీయ ఫేజ్‌ -3 థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ప్లాంట్‌ …

మెమోలపై సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి

హైదరాబాద్‌: అన్ని ఛార్జిషీట్‌లు ఒకేసారి విచారణ చేయాలన్న జగన్‌, విజయసాయిల మెమోలపై సీబీఐ కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. జగన్‌ కంపెనీల్లో ‘నీకిది-నాకిది’ కింద పెట్టుబడులు వచ్చాయనడానికి ఆధారాలున్నాయని …

ఆత్మహత్యలకు కాంగ్రెస్‌ పార్టీయే కారణం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం కేసులు పెట్టి అణచివేయాలని చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మిలియన్‌ మార్చ్‌కు సంబంధించి నమోదైన ఓ …

పుస్తకగోదాములో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: బొగ్గులకుంటలోని పుస్తకగోదాములో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడి గోదాములోని 4 అంతస్తుల్లోకి వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి …

నేడు అతిరాత్రాన్ని సందర్శించిన డీజీపీ, సీబీఐ జేడీ

రంగారెడ్డి: అతిరాత్ర మహాయాగం రంగారెడ్డి ఇల్లా కీసరలో 12వ రోజుకు చేరింది. డీజీపీ దినేష్‌రెడ్డి. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అతిరాత్రాన్ని ఈ ఉదయం సందర్శించారు. వారి వెంట …

ఉదయం పర్యటనకు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటన కోసం ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరివెళ్లారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బి. కొత్తకోటకు చేరుకుంటారు. అమ్మహస్తం …

జిల్లాలో పర్యటనించానున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. బి. కొత్తకోట గ్రామంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరి అక్కడి …

వేసవి సందర్భంగా నేటితో ముగిసిన విద్యాసంవత్సరం

హైదరాబాద్‌: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు 2012-13 విద్యా సంవత్సరం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి జూన్‌ 11 వరకూ అన్ని పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం …

సెల్‌ఫోన్లు దుకాణంలో రూ.45 వేల విలువగల ఐఫోన్‌ చోరీ

హైదరాబాద్‌: సూటు, బూటు ధరించి సెల్‌ఫోన్ల దుకాణానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు రూ.45 వేల విలువగల ఐఫోన్‌ను దొంగిలించారు. ఒకరు ఫోన్‌ కొనుగోలు కోసం వచ్చినట్లు …