తెలంగాణ
జేసీబీ-ఆటో ఢీ: ఎనిమిది మందికి గాయాలు
మెదక్: జేసీబీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయలయ్యాయి. నర్సాపూర్ మండలం నాతనాయిపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
24, 25 తేదీల్లో ఢీల్లీలో నిరసన కార్యక్రమాలు
హైదరాబాద్ : ఈ నెల 24, 25 తేదీల్లో ఢీల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ప్రకటించింది.
కొత్తరులో సీఎం పర్యటన
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం కొత్తరులో సీఎం పర్యటిస్తున్నారు. కొత్తరులో నిర్వహించిన ఎస్టీ ఉప ప్రణాళిక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తాజావార్తలు
- బ్రిక్స్ అనుకూల దేశాలకు ట్రంప్ వార్నింగ్
- పాక్ ఉగ్రవాద మద్దతుదారు
- అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం
- హిమాచల్ ప్రదేశ్లో రెడ్అలర్ట్
- కేవలం చదువుకోవాలనుకుంటేనే అమెరికాకు రండి
- మాది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం
- యువకుడిపై మూకుమ్మడి దాడి..!
- జగన్నాథ యాత్రలో అపశృతి
- తొలి అడుగు వేశాం
- విమాన ప్రమాద బాధితులకు టాటా అండ.. రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు!
- మరిన్ని వార్తలు