తెలంగాణ

వరంగల్‌ ‘ నిట్‌ ‘లో విద్యార్థుల మధ్య ఘర్షణ

వరంగల్‌: జిల్లాలోని నిట్‌ క్యాంపస్‌లో జూనియర్లకు, సీనియర్లకు మధ్య జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగు చూసింది. నిన్న రాత్రి క్యాంపస్‌లోని ఆడిటోరియంలో చోటు చేసుకుంది. జూనియర్లను సీనియర్లు …

లేడిస్‌ సీట్లో కుర్ఛుంటే రూ.500ఫైన్‌..!

హైదరాబాద్‌ : నవంబర్‌ 9,(జనంసాక్షి):     ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నల్లో ఆంధ్రప్రవేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏసీఎస్‌ఆర్టీసీ) ఉంది. బస్సుల్లో …

ఫెమా ఉల్లంఘన కేసులో మంత్రి పార్థసారధికి ఊరట

హైదరాబాద్‌ : నవంబర్‌ 9,(జనంసాక్షి)     మంత్రి పార్థసారథికి రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. ఫెమా ఉల్లంఘన కేసులో నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు ఆయనకు రెండు …

ఎన్జీ రంగ వర్శిటీలో తెలంగాణకు అన్యాయం

వీసిగా ఆంధ్రాకు చెందిన పద్మరాజు నియామకం వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళన ఉత్తర్వుల నిలిపివేత హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి):  ఎన్జీరంగా అగ్రికల్చర్‌ వర్సిటీలో తెలం గాణకు మళ్లీ …

సీఎంని మార్చేది లేదు

తెలంగాణ అంశం కేంద్రం పరిశీలిస్తున్నది ఏఐసీసీ కార్యదర్శి కేబీ కృష్ణమూర్తి న్యూఢిల్లీ, నవంబర్‌ 8 (జనంసాక్షి): రాష్ట్రంలో నాయకత్వ మార్పులపై వస్తున్న ఊహాగానాలను ఏఐసీసీ కార్యదర్శి కేబీ …

రోజూ వెయ్యి ఉద్యోగాలకు చర్యలు: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: రాజీవ్‌ యువకిరణాలతో వివిధ రంగాల్లో రోజూ 1000 ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజీవ్‌ యువకిరణాలపై అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి …

‘ తెలంగాణ రావాలంటే కాంగ్రెస్‌ను బలపర్చాలి’

హైదరాబాద్‌: తెలంగాణ రావాలంటే తెలంగాణవాదులు కాంగ్రెస్‌ పార్టీని బలపర్చాలని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కోరారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను, ఇతర ప్రాంతాల వారిని ఒప్పించేందుకు తెలంగాణ …

ఎన్జీరంగ వర్శిటీలో తెలంగాణకు మళ్లీ అన్యాయం

హైదరాబాద్‌: ఎన్జీరంగా యూనివర్శిటీ విషయంలో తెలంగాణకు మళ్లి అన్యాయం జరిగింది. గత కొంత కాలంగా వర్శిటీకి తెలంగాణ వ్యక్తిని వీసీగా నియమించాలని తెలంగాణ వాదులు ఆందోళన చేస్తున్న …

తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలి: వీహెచ్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత. రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అభిప్రాయపడ్డారు. పార్టీలో కొత్తరక్తం ఎక్కించాలనే ఉద్దేశంతోనే …

కృష్ణానదిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

మానపాడు: మహబూబ్‌నగర్‌ జిల్లా మానపాడు మండలం పాలపాడు గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఎటువంటి ప్రాణనష్టం …