తెలంగాణ
పరకాల 17వ రౌండ్లో కొండా ముందంజ
వరంగల్: పరకాల అసెంబ్లి స్థానంలో 17వ రౌండుకి వచ్చేసరికి వైకాపా అభ్యర్థి కొండా సురేఖ 151ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
పరకాలలో మళ్ళీ ముందంజలో టిఆర్ఎస్
వరంగల్: పరకాలలో 17వ రౌండులో ఆధిక్యంలో కొనసాగిన కొండా సురేఖ ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ పుంజుకుంది 283 ఓట్ల ఆధిక్యంలో బిక్షపతి కొనసాగుతున్నారు.
తాజావార్తలు
- 2030 నాటికి 200 మి.చ.అ. కమర్షియల్ స్పేస్ : మంత్రి శ్రీధర్ బాబు
- నిజమైన పేదలకు సాయం చేయడం సంతోషకరమైన విషయం : కోట రవీందర్ రెడ్డి
- సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం
- కంచగచ్చిబౌలి భూముల వివాదం
- పర్యావరణ విధ్వంసంలో కాంగ్రెస్ బిజీ
- కారు డోర్ లాక్.. ఇద్దరు చిన్నారులు మృతి
- ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- సుడాన్లో పారామిలిటరీ బలగాల దాడి..
- పండగ వేళ ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా..
- మరిన్ని వార్తలు