నల్లగొండ

మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్‌ అడ్డానే

డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి యాదాద్రి భువనగిరి,ఆగస్టు4(జనం సాక్షి ): మునుగోడు ఎప్పటికీ కాంగ్రెస్‌ అడ్డానే అని, అక్కడ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా విజయం …

మునుగోడే కాదు..మరో 10,12 చోట్ల ఉప ఎన్నికలు

బిజెపిలో చేరేందుకు చాలామంది టచ్‌లో ఉన్నారు నయీం బాధితులను ఆదుకునే ప్రయత్నం ప్రజాసమస్యలు తెలుసుకుని పార్టీ మ్యానిఫెస్టో రూపొందిస్తాం ఎన్నికల వరకు పాదయాత్ర కొనసాగింపు వర్షం పడుతున్నా …

నేడు మునుగోడులో కాంగ్రెస్‌ సభ

కార్యకర్తల్లో విశ్వాసం నింపేలా చర్యలు హాజరవుతున్న రేవంత్‌ తదితరులు నల్లగొండ,ఆగస్ట్‌4(జనం సాక్షి ): ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటనతో మునుగోడు నియోజకవర్గం రాజకీయంగా వేడెక్కుతోంది. ఇక్కడ అప్పుడే పార్టీల …

టిఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం

గాదరి కిషోర్‌ సమక్షంలో చేరికలు నల్లగొండ,ఆగస్ట్‌3(జనం సాక్షి): టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో భారీగా …

పార్టీలోకి ఎవురు వచ్చినా స్వాగతిస్తాం

ఉద్యమకారులను ఆహ్వానిస్తున్నాం: బండి యాదాద్రి,ఆగస్ట్‌3( జనం సాక్షి): భారతీయ జనతా పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. భువనగిరి మండలం …

ప్రతి ఒక్కరూ ఉగ్రనరసింహులు కావాలి

కెసిఆర్‌ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కదలాలి నారసింహుడిని ముంచి రియల్‌ వ్యాపారం చేస్తున్న కెసిఆర్‌ కెసిఆర్‌ గద్దె దిగితేనే తెలంగాణకు విముక్తి గోల్కొండ కోటపై కాషాయ …

కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి

*బిల్డింగ్ పెయింటింగ్ కార్యవర్గం ఎన్నిక మిర్యాలగూడ. జనం సాక్షి. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి కోరారు. …

కార్మికుల సంక్షేమం కోసం అంజయ్య విశేష కృషి

*వర్ధంతి సభలో జూలకంటి మిర్యాలగూడ. జనం సాక్షి కార్మికుల సంక్షేమానికి నకరికంటి అంజయ్య విశేష కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు …

ఆహారభద్రత కార్డుదారులకు ఉచితంగా 15 కేజీల బియ్యం పంపిణీ

నల్లగొండ: ఆగస్టు నెలకు సంబంధించి ఆహారభద్రత కార్డుదారులకు ఒక్కొక్కరికి ఉచితంగా 15 కేజీల బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. అయితే జిల్లాలో మొత్తం 4,67,814 కార్డుదారులు ఉండగా …

*యువత దేశ భక్తిని పెంపొందించు కోవాలి ఎమ్మెల్యే బొల్లం*

కోదాడ జులై 30(జనం సాక్షి)  శనివారం కోదాడ పట్టణం లోని టిటిడి కళ్యాణ మండపం లో సోషల్ యాక్టివిటీ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధుల …