నల్లగొండ

అమరుల ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలను నిర్మించాలి 

మసూరి సైదులు సంతాప సభలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ గరిడేపల్లి, జులై 30 (జనం సాక్షి): మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ మాజీ …

ఎమ్మెల్యేముత్తిరెడ్డిపై చర్య తీసుకోవాలి

మాజీమత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ జనగామ,జూలై 29(జనంసాక్షి ): ప్రజలను ఓట్ల కోసం ఇప్పటి నుంచే బెదిరిస్తున్నారనడానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్మాఖ్యలే నిదర్శనమని పిసిసి మాజీచీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య …

సాగర్‌ ఎడమ కాలువనుంచి నీరు విడుదల

పూజలు చేసి విడుదల చేసిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి నాగార్జునసాగర్‌,జూలై28(జనంసాక్షి ): నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్‌ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం …

ఆలేరు సాయిబాబా ఆలయంలో చోరీ

వెండి,బంగారు అభరణాలతో పాటు నగదు లూటీ యాదాద్రి భువనగిరి,జూలై27(జనంసాక్షి ): ఆలేరు పట్టణంలో భారీ చోరీ జరిగింది. సాయిబాబా దేవస్థానంలో వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. హైదరాబాద్‌` …

ఉత్తమ్‌ ఆరోపణలు అభూత కల్పనలు

కెసిఆర్‌ వచ్చాకనే తలసారి ఆదాయం పెరుగుదల విమర్శలపై మండిపడ్డ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,జూలై26(జనంసాక్షి): రాష్ట్రం అప్పులకుప్పలా మారిందన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి …

* ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.

యువనాయకుడు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి. *ఎంపీపీ, జడ్పీటీసీ. చిట్యాల24(జనంసాక్షి) మండల కేంద్రంలో తెరాస ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, టిఆర్ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ …

ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.

బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్. నల్గొండ బ్యూరో. జనం సాక్షి గత రెండు రోజుల క్రితం వైయస్సార్ సిపి రాజ్యసభ …

ఉద్రిక్తంగా మారిన వీఆర్వోల ధర్నా

. నల్గొండ టౌన్ జనం సాక్షి .  జిల్లా కేంద్రంలో వీఆర్ఏల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వయించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్టంగా మారింది.కలెక్టరేట్ లోకి వెళ్లేదందుకు ప్రయత్నం …

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

15మంది వద్యార్థులకు పాజిటివ్‌ నల్లగొండ,జూలై22(జనం సాక్షి ): జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. నార్కట్‌ పల్లిలోని మహాత్మ జ్యోతిరావుపూలే సంక్షేమ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు …

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మాను రాజకీయాలకతీతంగా గెలిపించాలి:-

  . మిర్యాలగూడజనం సాక్షి   దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అట్టడుగు అణగారిన  వర్గాలైన గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినందున దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న …