ముఖ్యాంశాలు

లోక్‌సభలో మార్మోగిన తెలంగాణ

సభను అడ్డుకున్న కేసీఆర్‌, విజయశాంతి మీరు సభలో ప్రకటించిన తెలంగాణ ఎప్పుడిస్తారు నిలదీసిన కేసీఆర్‌ న్యూఢిల్లీ, మార్చి 18 (జనంసాక్షి):పార్లమెంట్‌లో తెలం’గానం’ మార్మోగింది. తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన …

తమిళ తంబి హెచ్చరికతో యూపీఏ బుజ్జగింపులు

చెన్నై, మార్చి 18 (జనంసాక్షి) : డీఎంకే చీఫ్‌ కరుణానిధి హెచ్చరికతో యూపీఏ ప్రభుత్వం బుజ్జగింపుల ప్రక్రియకు తెరతీసింది. ఈనెల 22న జెనీవాలో జరిగే ఐక్యరాజ్యసమితి మానవ …

అసెంబ్లీలో మిన్నంటిన జై తెలంగాణ

తీర్మానానికి టీఆర్‌ఎస్‌ సభ్యుల పట్టు తెరాస సభ్యుల ఒక్కరోజు సస్పెన్షన్‌ హైదరాబాద్‌,మార్చి18 (జనంసాక్షి) ః రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల …

వ్యవ’సాయ’బడ్జెట్‌

రూ.25,962 కోట్ల తో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కన్నా హెదరాబాద్‌, మార్చి 18 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా వ్యవసాయ రంగానికి ప్రత్యేక వార్షిక ప్రణాళికను ప్రకటించింది. …

అడ్డంకులను అధిగమిస్తాం అవినీతిని నిర్మూలిస్తాం

సంస్కరణలు కొనసాగిస్తాం చైనా నూతన ప్రధాని కికియాంగ్‌ బీజింగ్‌, (జనంసాక్షి) : అడ్డంకులను అధిగమించి.. అవినీతిని నిర్మూలిస్తామమని చైనా కొత్త ప్రధాని లీ కికియాంగ్‌ అన్నారు. సంస్కరణల …

అగస్టా కుంభకోణంలో త్యాగీకి సీబీఐ తాఖీదులు

న్యూఢిల్లీ, మార్చి 17 (జనంసాక్షి) : అగస్టా హెలీక్యాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ త్యాగితో పాటు ఆయన ముగ్గురు సోదరులు, మరో ఐదుగురికి …

యూపీఏకు నితీష్‌ ఆఫర్‌

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే మా మద్దతు న్యూఢిల్లీ, మార్చి 17 (జనంసాక్షి) :  బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ యూపీఏకు బంపర్‌ ఇచ్చారు. నరేంద్రమోడీ …

ఐక్యరాజ్య సమితిలో శ్రీలంక యుద్ధ నేరాలకు వ్యతిరేకంగా ఓటువేయండి

బలమైన వాదనను వినిపించకపోతే మద్దతు ఉపసంహరిస్తాం డీఎంకే చీఫ్‌ కరుణానిధి చెన్నై, మార్చి 17 (జనంసాక్షి) : ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో శ్రీలంక యుద్ధనేరాలను …

చట్టవ్యతిరేకమైతే బాక్సైట్‌ రద్దు చేస్తాం

రాజీవ్‌ బాల సంజీవిని ప్రారంభించిన సీఎం విశాఖపట్నం, మార్చి 17 (జనంసాక్షి) : బక్సైట్‌ తవ్వకాలు రాజ్యాంగం, చట్టానికి వ్యతిరేకంగా సాగడం లేదని, అలా సాగడం లేదని …

విశాఖ చేరుకున్న సీఎం

విశాఖపట్నం : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. ఈరోజు ఆయన విశాఖపట్నం జిల్లాలో పటు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.