ముఖ్యాంశాలు

కేవీపీని ఎనిమిది గంటలు ఎడాపెడా వాయించిన సీబీఐ

వైఎస్సార్‌ ఆత్మకు ఇక కటకటాలేనా? హైదరాబాద్‌, మార్చి 23 (జనంసాక్షి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రారావును సీబీఐ శనివారం ఎనిమిది గంటలపాటు …

జైలు గోడల్లోంచి.. జనం గుండెల్లోకి…

కోదండరామ్‌ బృందానికి బెయిల్‌ లాఠీలు, తూటాలు, చెరసాలలు ఉద్యమాన్ని ఆపలేవు అరెస్టుకు మూల్యం చెల్లించకతప్పదు ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం : కోదండరామ్‌ మహబూబ్‌నగర్‌, మార్చి 23 …

జెనీవాలో శ్రీలంకకు చుక్కెదురు

ఊచకోతపై నెగ్గిన అమెరికా తీర్మానం అనుకూలంగా 25, ప్రతికూలంగా 13 శ్రీభారత్‌ అనుకూలం, పాక్‌ ప్రతికూలం జెనీవా, మార్చి 21 (జనంసాక్షి): శ్రీలంకలో మానవ హక్కుల హననానికి …

కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా

మే 5న అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ విడుదల చేసిన ఎన్నికల కమిషన్‌ న్యూఢిల్లీ,మార్చి20(జనంసాక్షి): కర్ణాటక శాసనసభ ఎన్నికలకు నగరా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు …

మేం మైనార్టీ కాదు

తమిళుల ఊచకోతపై జరగాల్సిందే : కేంద్ర మంత్రులు న్యూఢిల్లీ, మార్చి 20 ((టన్శసలక్ఞ్ష) )  డీఎంకే మద్దతు ఉపసంహరణతో ఆత్మరక్షణలో పడిన ప్రభుత్వం.. బల నిరూపణకు సిద్ధమైని …

కొత్త మిత్రులవైపు యూపీఏ చూపు

హోదా ఇస్తే సై అంటున్న నితీశ్‌ సంకేతాలు పంపుతున్న జయ మమత విషయంలో వేచిచూసే ధోరణి న్యూఢిల్లీ, మార్చి20 (జనంసాక్షి)  :డీఎంకే మద్దతు ఉపసంహర ణతో మైనార్టీలో …

ఈజిప్టుతో కీలక ఒప్పందాలు

మొర్సీకి స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని న్యూఢిల్లీ మార్చి 19 (జనంసాక్షి) : పరస్పరం ఆర్థిక బంధాలను బలపరచుకునేందుకు భారత్‌, ఈజిప్టు దేశాలు పలు కీలక నిర్ణయాలు …

నిర్భయ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ, మార్చి 19 (జనంసాక్షి) : అత్యాచార నిరోధక చట్టం (నిర్భయ బిల్లు-2013)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పలు అభ్యంతరాలు, నిరసనల అనంతరం ఈ బిల్లు మగంగళవారం …

మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం

37 మంది దుర్మరణం 17 మందికి తీవ్రగాయాలు ముంబై, మార్చి 19 (జనంసాక్షి) : మహారాష్ట్రలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 37 దుర్మరణం చెం దారు. …

నేడు సభముందుకు అత్యాచార నిరోధక బిల్లు

శృంగార వయస్సు 16 కాదు 18 న్యూఢిల్లీ, మార్చి 18 (జనంసాక్షి) : అత్యాచార నిరోధక బిల్లును మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సోమవారం …