ముఖ్యాంశాలు

సమైక్యాంధ్ర కృత్రిమ ఉద్యమం

 ఊపందుకుంటున్న జై ఆంధ్రా ఉద్యమం : వసంత నాగేశ్వరరావు జై ఆంధ్ర బహిరంగ సభను అడ్డుకున్న పోలీసులు నందిగామాలో ఉద్రిక్తత నందిగామాసెప్టెంబర్‌ 14 (జనంసాక్షి): కృష్ణా జిల్లా …

డిజిల్‌ ధర పెంపుపై భగ్గుమన్న విపక్షాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) : డీజిల్‌పై లీటర్‌కు 6 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రం రాజకీయ పార్టీలు భగ్గుమం టున్నాయి. గ్యాస్‌ …

వివిధ రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించిన కేంద్రం

చిల్లర వ్యాపారంలో 51 శాతం శ్రీవిమాన రంగంలో 49 శాతం ప్రసార మాధ్యమాల్లో 74 శాతం శ్రీవిదేశీ పెట్టుబడులు ప్రభుత్వ సంఘంలో పెట్టుబడుల ఉపసంహరణలకు స్వీకారం తృణముల్‌ …

వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

వికలాంగుల సంఘాలకు రూ.600 కోట్లు ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.500 ఖర్చు దేవరకద్ర సభలో సీఎం మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) : వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో …

ఏ ముల్క్‌కా నూర్‌ హై !

ముల్కనూరు స్త్రీ శక్తి దేశానికే ఆదర్శం సహకారానికే కొత్త భాష్యం చెప్పిన ముల్కనూరు సహకార సంస్థలు గవర్నర్‌ నరసింహ్మ భీమదేవరపల్లి(కరీంనగర్‌ జిల్లా), సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి): ముల్కనూర్‌లోని …

తెగించికొట్లాడితేనే తెలంగాణ.. బ్రతిలాడితే రాదు

సర్కారు ఆటంకాలు అధిగమించి హైదరాబాద్‌ చేరుకోండి మార్చ్‌ను విజయవంతం చేయండి : కేకే శ్రీబైలెళ్లిన బస్సుయాత్ర తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ మార్చ్‌కు మద్దతు : వేదకుమార్‌ హైదరాబాద్‌, …

సంచలనాల కోసం వార్తలు వొద్దు

మీడియా నిస్పాక్షిక వార్తలే ఇవ్వాలి కేయూడబ్ల్యూజే గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని కొచ్చి, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : సంచలనం సృష్టించాలన్న భావనను విడనాడా లని ప్రధాని …

బాబు ఆస్తులు ప్రకటించుకున్నారు

తాను గరీబు .. కుటుంబ సభ్యులే అమీరు కుటుంబ ఆస్తులు రూ.35.59 కోట్లు శ్రీతన ఆస్తులు కేవలం 31.97 లక్షలే నట ! హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13(జనంసాక్షి): …

తెలంగాణ రాకుంటేనే … నక్సలైట్లు పెరుగుతరు

తెలంగాణపై రాజీలేని పోరాటం హైదరాబాద్‌ మార్చ్‌లో అన్ని పార్టీలు పాల్గొనాలి జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, నక్సలైట్‌ సమస్యకు …

నగరంలో హైడ్రామా

ఎస్పీని కిడ్నాప్‌ చేసిన హెచ్‌.సీ. అరెస్టు హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి): పోలీస్‌ రవాణా సంస్థ (పిటీవో) లక్ష్మి నారాయణను సస్పెండైన హెడ్‌ కానిస్టేబుల్‌ నగరంలో సైఫాబాద్‌ ప్రాంతంలో …