ముఖ్యాంశాలు

ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఏకీకృత ఫీజు విధానం

అమలు చేయాల్సిందే : ‘సుప్రీం’ ఆదేశం న్యూఢిల్లీ, ఆగస్టు 1 (జనంసాక్షి): ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఏకీకృత ఫీజు విధానం మాత్రమే అమలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి …

సీమాంధ్ర వలస పాలకుల్లారా

క్విట్‌ తెలంగాణ గన్‌ పార్కువద్ద ధర్నా ఆగస్టు 1 నుంచి ఎనిమిది వరకు ధర్నాలు, ర్యాలీలు తెలంగాణ ప్రజాఫ్రంట్‌ పిలుపు హైదరాబాద్‌, ఆగస్టు 1 (జనంసాక్షి): హైదరాబాద్‌ …

12 రాష్ట్రాల్లో అంధకారం

తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో కుప్పకూలిన పవర్‌ప్లాంట్లు అంధకారంలో 12 రాష్ట్రాలు! న్యూఢిల్లీ, జూలై 31 : మరోమారు ఉత్తరభారతదేశం అంధకారంలో కూరుకుపోయింది. తూర్పు, ఉత్తర గ్రిడ్‌లలో సాంకేతిక …

సర్‌ ఛార్జీల వసూళ్లు ఆపండి

వసూలు చేసిన డబ్బు బిల్లులో సర్దుబాటు చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ హైదరాబాద్‌, జూలై 31 : విద్యుత్‌ వాడకందార్లపై సర్‌ఛార్జి విధింపును హైకోర్టు తప్పుబట్టింది. …

‘గాలి’ బెయిల్‌ స్కాంలో కర్నాటక ఎమ్మెల్యే సురేష్‌బాబు అరెస్టు

హైద్రాబాద్‌,జూలై 31 (జనంసాక్షి): గనుల కుంభకోణంలోప్రధాన నిందితుడు,కర్ణటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌ రెడ్డికి సంబం ధించిన’నగదుకు బెయిల్‌’ కేసు ముఖ్య నిందితుల్లో ఒకరైన బీజేపీ తిరుగు …

ఆధారాలు సేకరిస్తున్నాం.. వారంలోగా నివేదిక.

ఫోరెన్సిక్‌ నిపుణులు పెద్ద పెద్ద శబ్దాలు విన్పించాయి.. పలువురు ప్రయాణికులు హైదరాబాద్‌, జూలై 31 : ఆధారాలను సేకరిస్తున్నాం.. వాటిని పరిశీలిస్తున్నాం.. అంతేగాక పరీక్షలు జరపాల్సి ఉంది.. …

తెలంగాణ ఉద్యమానికి పునరంకితమవుతా..

తెలంగాణ సాధించే వరకూ పోరు వీడను: స్వామిగౌడ్‌ టీఎన్‌జీవో అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన దేవి ప్రసాద్‌ హైద్రాబాద్‌,జూలై 31 (జనంసాక్షి): ఉద్యమానికి పునరంకితామవుతానని టీఎన్‌జీవో తాజా మాజీ …

కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరంహోంమంత్రిగా షిండే

న్యూఢిల్లీ, జూలై 31 : కేంద్ర మంత్రి వర్గంలో మంగళవారంనాడు స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు హోంమంత్రిగా వ్యవహరించిన పి. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైనారు. …

ప్రబలుతున్న వ్యాధులు-ప్రజలు బెంబేలు

ఆదిలాబాద్‌, జూలై 31 : జిల్లాలో ప్రబలుతున్న వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రతి వర్షాకాలంలో మారుమూల గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి అతిసారా, మలేరియా, డయేరీయా తదితర వ్యాధులు …

సర్కార్‌ను తలకిందులు చేద్దాం

సెప్టెంబర్‌మార్చ్‌ను విజయవంతం చేద్దాం ప్రచారానికి కదులుండ్రి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ‘మార్చ్‌’ లో పాల్గొంటాయి కోదండరామ్‌ పిలుపు హైదరాబాద్‌, జూలై 30 (జనంసాక్షి) : తెలంగాణ రాక …