ముఖ్యాంశాలు

రాజకీయ పార్టీ పెట్టను ఎన్నికల్లో పోటీ చేయను అన్నాహజారే

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌, బీజేపీల చేతిలో దేశ భవిష్యత్తు భద్రంగా ఉండదని ప్రముఖ సంఘసేవా కార్యకర్త అన్నా హజారే అన్నారు. తాను స్వయంగా ఎన్నికలలో పాల్గొనబోవటం లేదని శుద్ధమైన …

సెప్టెంబర్‌లో తెలంగాణ విషప్రచారం నమ్మొద్దు : కేకే

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి): సెప్టెంబర్‌లోగా తెలంగాణ వస్తుందన్న ఆశాభా వాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు కె.కేశవరావు అన్నారు. శనివారం ఉదయం గాంధీభవన్‌కు వచ్చారు. అక్కడ మౌనదీక్ష …

తెలంగాణపై సీమాంధ్ర మీడియా విషప్రచారంపై మండిపడ్డ టీ అడ్వకేట్‌ జేఏసీ

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి): తెలంగాణ ఆంశంపై రాష్ట్రపతికి హోంశాఖ నివేధిక ఇచ్చిందని తెలంగాణ రావడం ఇక కల్లెనని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రచారంపై తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ …

ఉప ముఖ్యమంత్రి హామీతో దీక్ష విరమించిన వీహెచ్‌

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : మేథోమథనం సదస్సు త్వరలో నిర్వహిం చనున్న ట్టు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హామీ మేరకు దీక్ష విరమిస్తున్నానని రాజ్యసభ …

కొండపల్లి చిత్రాలు చిరంజీవులు!

హైదరాబాద్‌,జూలై 27 (జనంసాక్షి) : తెలుగు చిత్రకళా ప్రపంచం కొద్దిసేపు మూగబోయింది. ఓ వటవృక్షం కూలిపోవడంతో ఆయన సేవలను ఒకమారు మననం చేసుకుంది. నిశ్శబ్దంగా శ్రద్ధాంజలి ఘటించింది. …

రోహిత్‌ శేకర్‌ తండ్రి తివారీయే

న్యూఢిల్లీ, జూలై 27 : ఉజ్వల శర్మతో రాష్ట్రగవర్నర్‌ ఎన్డీ తివారీ నడిపిన వ్యవహారం వలనే రోహిత్‌ శేఖర్‌ జన్మించినట్లు డిఎస్‌ఎ నివేదిక బయటపెట్టింది. డిఎస్‌ఎ పరీక్షల …

బాధితులతో పునరావాస కేంద్రాల్లో కిటకిట

45మంది మృతి… 4లక్షలమంది శిబిరాలకు తరలింపు కోక్రాఝర్‌, జూలై 27 : జాతుల వైరంతో అట్టడుకుతున్న అస్సాంలో బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అల్లర్లు చెలరేగిన …

కార్యకర్తలతో మేథోమథనం జరపాలని

గాంధీ భవన్‌ వద్ద నేడు వీహెచ్‌ మౌనదీక్ష హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి): కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు సొంత పార్టీ నాయకత్వంపై పోరాటానికి సమాయత్త …

సీమాంధ్ర వలసపాలకుల్లారా క్విట్‌ తెలంగాణ

-తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ హైద్రాబాద్‌: సీమాంధ్ర వలస పాలకుల్లారా..క్విట్‌ తెలంగాణ అంటూ తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ కన్వీనర్‌ వేదకుమార్‌ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని ప్రెస్‌ …

మెడికల్‌ సీట్ల విషయంలో.. తెలంగాణకు అన్యాయం : వినోద్‌

హైదరాబాద్‌, జూలై 26 : మెడికల్‌ కళాశాలల ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపించింది. గురువారంనాడు ఆ పార్టీ మాజీ ఎంపి వినోద్‌ …