ముఖ్యాంశాలు

ముంబయి దాడుల సూత్రదారులను

కఠినంగా శిక్షించాలి కేంద్ర మంత్రి ఎస్‌ఎంకృష్ణ టోక్యో: భారత్‌ పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ముంబాయి దాడులు (26/11) సూత్రదారులను కఠినంగా శిక్షించాలని …

అమ్మా బైలెల్లినాదో…

లష్కరె బోనాలు షురూ ! హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి): లష్కరే బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే బోనాలను తీసుకుని మహిళలు పెద్ద సంఖ్యలో …

హస్తినలో మెట్రో రైలెక్కిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ,జూలై 8 (జనంసాక్షి): రాష్ట్రపతి ప్రతిభ పాటిల్‌ మెట్రో రైల్‌లో విహరించారు. ఆదివారం ఉదయం ఆమె ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం ఉద్యోగ్‌ భవన్‌ …

సమైక్య రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ పరిష్కారం కాదు

తెలంగాణకు తాగునీరిచ్చాకే కృష్ణాడెల్టాకు ఇవ్వండి కేటీఆర్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి): సమైక్య రాష్ట్రంలో నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం కాదని, తెలంగాణకు తాగునీరు అందించిన …

అధిష్టాన నిర్ణయం శిరసావహిస్తా

అధికార మార్పిడికి సహకరిస్తా : సదానందగౌడ గౌడ పాలన భేష్‌.. గడ్కరీ కితాబు న్యూఢిల్లీ, జూలై 8 (జనంసాక్షి): అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని కర్నాటక సిఎం సదానందగౌడ …

నల్గొండ ఎమ్మెల్యేల బృందానికి నిరసన సెగ

ప్రభుత్వ తీరుపై స్థానికుల ఆగ్రహం మంచినీళ్లు ఇవ్వలేకపోయిన సీమాంధ్ర సర్కార్‌పై ఫ్లోరైడ్‌ బాధితుల అక్రోశం అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ హామీ నల్గొండ, జూలై 7 : …

సోదరుల్లా విడిపోదాం..

ఆటా మహాసభల్లో మధు యాష్కీ ప్రత్యేక ఆకర్షణగా అజారుద్దీన్‌ అట్లాంటా : సీమాంధ్ర, తెలంగాణ ప్రజలందరం సోదరుల్లా, సుహృద్భావ వాతావరణంలో విడిపోదామని నిజామా బాద్‌ ఎంపీ మధు …

కర్నాటకలో నాయకత్వం మార్పునకు అధిష్టానం మొగ్గు

సదానంద ఔట్‌.. షెట్టర్‌ ఇన్‌ 11న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ, జూలై 7 (జనంసాక్షి): కర్నాటకలో నాయకత్వం మార్పునకు రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి …

మంత్రి పొన్నాలకు సుప్రీంలో చుక్కెదురు

పిటీషన్‌ కొట్టివేత.. కోర్టు సమయం వృథా చేసినందుకు పదివేలు జరిమానా న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు …

కృష్ణాడెల్టాకు నీరు తక్షణం ఆపండి

హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై మంత్రి దానం నాగేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలోని ఆయన చాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ …