ముఖ్యాంశాలు

విద్యుత్‌ దీక్ష భగ్నం

వామపక్ష నేతల అరెస్టు హైదరాబాద్‌, మార్చి 26 (జనంసాక్షి) : విద్యుత్‌ సమస్యపై పది వామపక్ష పార్టీల ఆధ్యర్యంలో నాలుగు రోజులుగా ఇందిరాపార్క్‌ వద్ద చేపట్టిన దీక్షను …

పాటియాల సుందరాంగికి మిస్‌ ఇండియా కిరీటం

హైదరాబాద్‌, మార్చి 25 (జనంసాక్షి) : 2013 సంవత్సరం మిస్‌ ఇండియాగా పాటియాలా నగరానికి చెందిన నవనీత్‌ కౌర్‌ థిల్లాన్‌ ఎంపికయ్యారు. మిస్‌ ఇండియా పోటీ ఆదివారం …

యూపీఏకు మద్దతు ఇవ్వబోం

డీఎంకే చీఫ్‌ కరుణానిధి చెన్నై, మార్చి 25 (జనంసాక్షి) : శ్రీలంక తమిళుల విషయంలో ద్రోహం తలపెట్టిన యూపీఏకు మద్దతివ్వబోమని డీఎంకే చీఫ్‌ కరుణానిధి స్పష్టం చేశారు. …

ఎఫ్‌ఎం రేడియో శంకుస్థాపనలో తాపీపట్టిన సోనియా

రాయ్‌బరేలి, మార్చి 25 (జనంసాక్షి) : ఏఐసీసీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ సోమ వారం తాపీ మేస్త్రీ అవతారం ఎత్తారు. స్థానికంగా ఏర్పాటు చేయనున్న …

బిక్స్‌ కూటమి కొత్త బ్యాంక్‌

రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం డర్బన్‌, (జనంసాక్షి) : వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ, ప్రపంచ అభివృద్ధి కోసం కొత్త బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిక్స్‌ కూటమి ప్రకటించింది. దక్షిణాఫ్రికాలోని …

మనసున్న మా ‘రాజు’

  జర్నలిజంలో మానవతా విలువలు పెంపొందించేయత్నం గోకుల్‌చాట్‌ బాంబు పేలుళ్ల క్షతగాత్రులను స్వయంగా ఆస్పత్రికి చేర్చిన సాహసి గుర్తించి అభినందించిన ‘జనంసాక్షి’ శ్రీఇకపై ఏటా పురస్కారాలు కరీంనగర్‌, …

కిరణ్‌ను గద్దె దించేందుకు ఎవరు పోరుచేసినా నా మద్దతు

నాగం జనార్దన్‌రెడ్డి హైదరాబాద్‌, మార్చి 24 (జనంసాక్షి) : కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారును గద్దె దించేందుకు ఎవరు పోరు చేసినా నా మద్దతు ఉంటుందని తెలంగాణ నగారా సమితి …

పాక్‌కు చేరుకున్న ముషారఫ్‌

కరాచీ, మార్చి 24 (జనంసాక్షి): పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషరఫ్‌ నాలుగేళ్ల ప్రవాసం తర్వాత  ఆదివారం నాడు పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు. పాకిస్తాన్‌కు తిరిగి వస్తే హతమారుస్తామంటూ …

చరిత్ర సృష్టించిన భారత్‌

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆసీస్‌కు వైట్‌వాష్‌ మూడు రోజుల్లోనే ముగిసిన చివరి టెస్ట్‌ ఆసీస్‌లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా 81 ఏళ్ల భారత టెస్ట్‌ చరిత్రలో సరికొత్త …

పేద ముస్లింలకు 4.5 శాతం ఉపకోట

మంత్రి రహమాన్‌ న్యూఢిల్లీ,మార్చి 24 (జనంసాక్షి) : వెనుకపడిన ముస్లింలకు 4.5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలిని ప్రభుత్వం నిర్ణయిందని అయితే ఇది సుప్రీంకోర్టులో పెండింగ్‌ ఉందని కేంద్ర …