ముఖ్యాంశాలు

మిషెల్‌ను కాల్చేస్తా

వాషింగ్టన్‌: అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్‌ ఒబామాను కాల్చేస్తా నంటూ బెదిరింపులు వచ్చాయి. అదీ సాక్షాత్తు వైట్‌హౌస్‌ రక్షణ దళంలో విధులు నిర్వర్తించిన ఓ పోలీస్‌ అధికారి …

అగ్ని -1 పరీక్ష విజయవంతం

బాలాసోర్‌(ఒడిశా): భారత అణ్వాయుధ క్షిపణి సామర్ధ్య పరీక్షకు మరో ఘన విజయం లభించింది. 700 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని-1 ఉపరితల క్షిపణికి శుక్రవారం ఒడిశాలో నిర్వహించిన …

రేపు శ్రీశైలం ప్రాజెక్ట్‌ స్లూయిజ్‌ గేట్లు ఎత్తివేత

శ్రీశైలం: కర్నూల్‌ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్ట్‌ స్లూయిజ్‌ గేట్లను ఎత్తి రేపు నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నీటి విడుదలకు …

ఇంజక్షన్‌ వికటించి వ్యక్తి మృతి

కరీంనగర్‌: హూజెరాబాద్‌ మండలం కందుగులలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులు, బంధువులు …

పాతబస్తీలో మైనారిటీ మంత్రి పర్యటన

హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : త్వరలో రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో మైనారిటీ శాఖ మంత్రి అహ్మదుల్లా గురువారం రాజధానిలోని మక్కా మసీదును అధికారికంగా …

తెలంగాణపై విషం చిముతున్న 12 ఫార్మా కంపెనీల ముసివేతకు ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల భూములు, పొలాలు, నీళ్లు, పచ్చదనం, ఉపాధి కొల్లగొట్టి ఇంతకాలం తమ బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకుని, ఇక్కడి ప్రజల …

పాక్‌లో భూకంపం

– ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) : అఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్‌ పర్వత ప్రాంతంలో ఏర్పడిన భారీ భూకంపం పొరుగు దాని పొరుగు దేశమైన …

ఎట్టకేలకు హుసెన్‌సాగర్‌పై సర్కారు కరుణ

– ప్రక్షాళనకు రూ. 300 కోట్లు విడుదల – ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన …

పాల్వంచ కేటీపీఎస్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం:జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్‌ ఆరో యూనిట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 1200 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

లష్కర్‌ నుంచి నాలుగు కొత్త రైళ్లు షురూ

జెండా ఊపి ప్రారంభించిన సీఎం హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : వాల్తేరు డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో చేర్చేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర …

తాజావార్తలు