ముఖ్యాంశాలు

మాజీ జడ్పీఛైర్మెన్ బండారి భాస్కర్ ను పరామర్శ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంటు సభ్యుడు …

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

పిఎన్ పిఎస్ దోమ మండల అధ్యక్షుడు ప్రతాప్ గౌడ్ దోమ నవంబర్ 15(జనం సాక్షి) గ్రామీణ ప్రాంతా ప్రజలు ఉచితంగా నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని …

జెరిపోతుల వాగు దగ్గర మంచినీటి పైపులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మరియు పద్మ పరశురాం

వనపర్తి పట్టణంలో జెరిపోతుల వాగు దగ్గర మంచినీటి పైపులను  పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్. పద్మ పరశురాం మాట్లాడుతూ,గత మూడు సంవత్సరాల నుండి నాలుగో వార్డ్ ప్రజలు …

ఘనంగా బాలల దినోత్సవం

బషీరాబాద్ నవంబర్ 14, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో బ్రిలియంట్ కాన్వెంట్ పాఠశాలలో బాలల దినోత్సవన్ని సెల్ఫ్ గవర్నమెంట్ డే గా ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా …

మాజీ పార్లమెంటు సభ్యుడు సూపర్ స్టార్ కృష్ణ కు ఘన నివాళులర్పించిన అభిమానులు

తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ముద్రవేసుకుని ఎంతో మంది అభిమానులను చురగొన్న సూపర్ స్టార్ కృష్ణ  మరణించడంతో ఆయన అభిమానులు  పెబ్బేరు సుభాష్ చౌక్ లో …

ఘన వ్యర్ధాలు నుండి సంపద సృష్టి

చెత్త రహిత పట్టణంగా మన కోదాడ ని తీర్చిదిద్దుదాం; మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ కోదాడ టౌన్ నవంబర్ 15 ( జనంసాక్షి ) …

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రామారావు పటేల్

ఇటీవల   భాజపా ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్  అయ్యన్నగారి భూమయ్య మాతృమూర్తి కీ.శే చిన్నమ్మ  స్వర్గస్తులయ్యారు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షులు రామారావు …

8 మెడికల్ కళాశాలలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని, లక్ష్యంతో టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ …

అశ్వరావుపేట నియోజకవర్గానికి 17.83కోట్లు మంజూరు చేయించిన మెచ్చ..

అశ్వారావుపేట, నవంబర్ 15( జనం సాక్షి) అశ్వరావుపేట నియోజకవర్గం అభివృద్ధి కి స్థానిక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు నియోజకవర్గంలోని అశ్వరావుపేట దమ్మపేట ములకలపల్లి అన్నపురెడ్డిపల్లి చంద్రుగొండ మండలాల …

పాఠశాల లను సందర్శించిన సర్పంచ్ సురేందర్ యాదవ్

మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా పట్టణంలోని పలు పాఠశాలలను సర్పంచ్ సురేందర్ యాదవ్ సందర్శించారు. పాఠశాలలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులను పరిశీలించండం …