ముఖ్యాంశాలు

కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం

కాంగ్రెస్ పార్టీ కి కార్యకర్తలే బలం అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు వెడ్మ బొజ్జు అన్నారు మంగళవారం కడం లో విలేకరుల సమావేశం లో …

ఏమైంది..మునగాలకు..!

 వరుస ప్రమాదాల దృష్ట్యా ప్రజల్లో భయం – కారు బైక్ ఢీ, ముగ్గురికి తీవ్ర గాయాలు – సబ్ స్టేషన్ వద్ద వడ్ల ట్రాక్టర్ బోల్తా మునగాల, …

కలెక్టర్ ఆదేశించిన…కదలని మున్సిపల్ అధికారులు

అధికారుల నిర్లక్ష్యమే నిండు ప్రాణాన్ని బలితీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శాంతినగర్ కాలనీవాసులు సిరిసిల్ల. నవంబర్ 15. (జనం సాక్షి). తమ కష్టాలను తెలుపుతూ ప్రజావాణిలో ఫిర్యాదు …

బోథ్ లో రోడ్లకు 42.29 కోట్లు మంజూరు

బోథ్ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో బీటీ రోడ్ల  నిర్మాణానికి రు. 42.29 కోట్లు మంజూరు అయ్యాయని  బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు  తెలిపారు. ఈ నిధుల …

కొత్త గూడెం లొ జెండా ఆవిష్కరణ

రఝునాధపాలెం నవంబర్ 15 జనం సాక్షి రైతు సంఘం రాష్ట నాయకులు షేక్ మీరా మాట్లాడుతూ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు సబ్సిడీ …

డిగ్రీ కళాశాలలో కామర్స్ సెమినార్.

– “కాస్ట్ అండ్ మేనేజ్మెంట్” అంశంపై కార్యక్రమం బెల్లంపల్లి, నవంబర్ 15, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం కామర్స్ విభాగం ఆధ్వర్యంలో …

బిర్సా ముండ ఆశయ సాధనకై కృషి చేయాలి

తెలంగాణ రైతు సంఘం జిల్లా  కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి కొమురవెల్లి  జనం సాక్షి స్వాతంత్ర సమరయోధుడు విప్లవకారుడు బిర్సా ముండా ఆశయ సాధనకై రైతాంగం నడుము బిగించాలని …

సర్వీస్ రోడ్డు కోసం పార్టీలకతీతంగా పోరాడుదాం

జిఎంఆర్ సంస్థ సహకరించాలి – బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి – వైస్ ఎంపీపీ బుచ్చిపాపయ్య పిలుపు మునగాల, నవంబర్ 15(జనంసాక్షి): ఇటీవల మునగాలలో తరచూ జరుగుతున్న …

అభివృద్ధి పనులను పరిశీలించిన : కార్పోరేటర్ సుజాత నాయక్

హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలో మంగళవారం   కార్పొరేటర్ బానోతు నాయక్  పర్యటించడం జరిగింది అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగింది ముఖ్యంగా సీనియర్ సిటిజన్ భవన్ పనులు గత …

రైతు బీమా 5లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్దకల్  మండలం పరిధిలోని  అమరవాయి గ్రామానికి చెందిన నడిపి నల్లన్న  మరణించారు.వారి కుటుంబ సభ్యులకు భార్య ఎల్లమ్మ కు  …