ముఖ్యాంశాలు

మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు తుమ్మల అలోజి బిజినేపల్లి, నవంబరు 15 జనం సాక్షి: మత్స్య సంపద దోపిడి నివారణకు మత్స్య సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు తుమ్మల అలోజి ప్రభుత్వాన్ని కోరారు మెరుగైన విద్య, ఉద్యోగ అవకాశాలు ముదిరాజ్లకు దక్కాలంటే బీసీడీ నుండి బీసీఏలో చేర్చాలని ప్రభుత్వాన్ని మండల మత్స్యకార సహాకార సంఘం అధ్యకుడు తుమ్మల ఆల్లోజీ డిమాండ్ చేశాడు. మండల కేంద్రంలోని మత్స్యకార సహకార సంఘం భవనంలో మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ వాల్ పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. నవంబరు 21 ప్రపంచ మత్స్య సంపద, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పల్లె పల్లెలో ముదిరాజ్ జెండా. ఎగరవేసి చైతన్యం నింపాలని సభ్యులకు తెలిపారు. అన్ని జిల్లాలో ఫిషరీస్ సొసైటీలకు ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర ఫెడరేషన్ ఎ న్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ముదిరాజ్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి రూ.3 వేల నిధులు కేటాయించి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.. రాష్ట్రంలోని అన్ని నదులు, చెరువుల్లో పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపట్టి, ఆదాయాన్ని మత్స్యకారులకు పంచాలని కోరారు. కార్యక్రవ లంలో మండల మత్స్యకార సహకార సంఘం ప్రధాన కార్యదర్శి మస్కూరి బంగారయ్య, ఉపాధ్యకులు బాల కృష్ణయ్య, సొప్పరి బాలస్వామి, ఇరుబంద శ్రీనివాసులు, శంకరయ్య, అంజనేయులు ఉన్నారు.

మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు తుమ్మల అలోజి బిజినేపల్లి, నవంబరు 15 జనం సాక్షి: మత్స్య సంపద దోపిడి నివారణకు మత్స్య  సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం …

8మెడికల్ కళాశాలలను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన సీఎం కేసీఆర్*

 వనపర్తి టౌన్ : నవంబరు 15 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని, లక్ష్యంతో టిఆర్ఎస్ …

మత్స్య సంపద దోపిడి నివారణకు మత్స్య సంరక్షణ చట్టం ఏర్పాటు చేయాలి

మత్స్య సహకార సంఘం మండల అధ్యక్షులు తుమ్మల అలోజి బిజినేపల్లి, నవంబరు 15 జనం సాక్షి: మత్స్య సంపద దోపిడి నివారణకు మత్స్య  సంరక్షణ చట్టాన్ని ప్రభుత్వం …

మాజీ జడ్పీఛైర్మెన్ బండారి భాస్కర్ ను పరామర్శ

ఇటిక్యాల (జనంసాక్షి) నవంబర్ 15 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ను ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, నాగర్ …

రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ప్రతిభ కనబరిచిన పంచలింగాల విద్యార్థి

మక్తల్ నవంబర్ 15 (జనంసాక్షి) మక్తల్ మండలం పంచలింగాల గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని వి. పావని ఈనెల 14వ తేదీన హైదరాబాదులోని …

ఇబ్రహీంపట్నం లో మెరిసిన వెటరన్ క్రికెటర్లు

గత మూడు రోజుల నుండి ఘనంగా ముగిసిన         దవెటరన్స్ క్రికెట్ అసోసియేషన్ టోర్నీ పాల్గొన్న ఆరు జట్లు విజేతగా విజయవాడ రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, …

శాంతినగర్ పాఠశాలకు బెంచీలను వితరణ చేసిన సర్పంచ్ రాజేందర్

టేకులపల్లి,నవంబర్ 15( జనం సాక్షి): మండలంలోని ముత్యాలంపాడు ఎక్స్ రోడ్ గ్రామపంచాయతీలో శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలకు బెంచీలను, విద్యార్థులకు ఐడి కార్డులను మద్రాస్ తండా గ్రామపంచాయతీ సర్పంచ్, …

అంక్షలు లేని జీవన భృతి బీడీ కార్మికులకు వెంటనే ఇవ్వాలని భైంసా లో భారీ ర్యాలీ ధర్నా!

*నవంబరు15 జనం సాక్షి, భైంసా రూరల్ నిర్మల్ జిల్లా భైంసా, అంక్షలు లేని జీవన భృతి 2016 రూపాయలు బీడీ కార్మికులందరికీ వెంటనే ఇవ్వాలని IFTU రాష్ట్ర …

అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం

కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఇటీవల ప్రతిష్టించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు …

ఘన వ్యర్ధాల నుండీ సంపద సృష్టి చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ పురపాలక సంఘం పరిధి లోని 8వ వార్డ్ ఉత్తమ్ పద్మావతి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన తడి, పొడి చెత్తను వేరుచేసే కేంద్రాన్ని పరిశీలించిన …