ముఖ్యాంశాలు

రైతు బీమా 5లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

మల్దకల్ నవంబర్15(జనం సాక్షి)గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్దకల్ మండలం పరిధిలోని అమరవాయి గ్రామానికి చెందిన నడిపి నల్లన్న మరణించారు.వారి కుటుంబ సభ్యులకు భార్య …

బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలతో అందుబాటులోకి వైద్యుల సేవలు

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా వనపర్తి వైద్యకళాశాలతో పాటు రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది కళాశాలల వర్చువల్ ప్రారంభోత్సవాన్ని హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసం …

శాంతిఖని గనిలో క్విజ్ పోటీలు.

బెల్లంపల్లి, నవంబర్15, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని శాంతి ఖని గనిలో మంగళవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. శాంతిఖని గనిలో బొగ్గు నాణ్యత వారోత్సవాల సందర్భంగా గని ఉద్యోగులకు …

గ్రామసభలే పల్లెలకు శాసనం…!

వేమనపల్లి,నవంబర్ 15,(జనంసాక్షి): వేమనపల్లి మండలంలోని గొర్లపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ మోర్లపద్మ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.ఈ సభలో ఏపీవో సత్య ప్రసాద్ మాట్లాడుతూ 2023-2024 సంబంధించిన పనులు గుర్తించి …

పేదలకు దుప్పట్ల పంపిణీ.

బెల్లంపల్లి, నవంబర్ 15, (జనంసాక్షి ) బెల్లంపల్లి మండలం బుధ కలాన్ గ్రామంలో మంగళవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా …

నాయి బ్రాహ్మణులు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మను దహనం

ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో నాయి బ్రాహ్మణులు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దిష్టిబొమ్మను ఎన్టీఆర్ చౌరస్తాల దహనం చేసినారు రిలయన్స్ అధినేత దేశవ్యాప్తంగా మంగళ కులవృత్తులక …

కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎంపిపి రాథోడ్ సజన్

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలులో ఉందని అమ్మాయిల పెళ్లిళ్లకు తల్లిదండ్రులకు భారం కాకూడదని మన సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణ …

పఠనాసక్తిని పెంపొందించుకోవాలి,,గ్రంధాలయ చైర్మన్ రాజేందర్

సమాజంలో గ్రంథాలయాల ఆవశ్యకతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ అన్నారు. 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్బంగా ఈ …

మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబాన్ని పరామర్శించిన బలరాం జాదవ్.

మండలంలోని కొరటికల్ (కే) గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ఆత్రం తెలంగ రావ్ మరణించారు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ …

తెలుగు సినిమా పరిశ్రమ సూపర్ స్టార్ ఇక లేరు!

తెలుగు నటుల్లో తరాల అంతరాలను దాటుకుని తిరుగులేని ప్రజాదరణ ఉన్న మహానటుడు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను విషాదంలో ముంచుతూ శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. …