ముఖ్యాంశాలు

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యేసీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

వేమనపల్లి, ఫిబ్రవరి 20,(జనంసాక్షి) గ్రామాల భివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ‌బెల్లంపల్లిఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. వేమనపల్లి మండలంలోని చామనపల్లి గ్రామంలో రూ.5 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులనుండి …

ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగనీయం  – మంత్రి కొప్పులఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగనీయం  – మంత్రి కొప్పుల

ధర్మపురి (జనం సాక్షి) వెల్గటూర్ మండలం జగదేవ్ పేట, కొండాపూర్ గ్రామాల రైతులు యాసంగి పంటకు నీటిని అందక పొలాలు ఎండి పోతున్నాయి అని సోమవారం సంక్షేమ …

సెస్ అభివృద్ధి కోసం చేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తాము.సెస్ అభివృద్ధి కోసం చేసిన ప్రతిపాదనలు పరిశీలిస్తాము.

టి. రంగారావు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ త్ నియంత్రణ మండలి చైర్మన్ రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 20. (జనం సాక్షి).      సెస్ అభివృద్ధి కోసం …

ప్యానల్ స్పీకర్ ఎమ్మెల్యే షిండేకు సన్మానం

బిచ్కుంద ఫిబ్రవరి 20 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకు సోమవారం నాడు తన కార్యాలయంలో …

తహసిల్దార్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులుతహసిల్దార్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

టేకులపల్లి, ఫిబ్రవరి 20( జనం సాక్షి): టేకులపల్లి తహసిల్దారుగా ఇటీవల ఎల్ వీరభద్రం బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో నూతన తహసీల్దార్ …

రఘునాథ పాలెం ఫిబ్రవరి 20(జనం సాక్షి) మన జిల్లా కలెక్టర్ ని కలిసి ఇల్లు లేని ప్రతి జర్నలిస్టుకు అలాగే చిన్న పత్రికలని చిన్నచూపు చూసే ధోరణి …

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలికంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

 రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణ  మున్సిపాలిటీ ఆరవ వార్డు శేషపల్లి ప్రైమరీ పాఠశాల లో  కంటి వెలుగు కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్, వైస్ చైర్మన్ ఎర్రం విధ్యా …

మరణించిన పెద్దలింగారెడ్డి పల్లి గ్రామస్థుడు మాజి (డి బి ఎఫ్) జిల్లా అధ్యక్షుడు కోదాది

ఇటీవల అనారోగ్య కారణంగా ఆకస్మికంగా మరణించిన పెద్దలింగారెడ్డి పల్లి గ్రామస్థుడు మాజి (డి బి ఎఫ్) జిల్లా అధ్యక్షుడు కోదాది రవి కుటుంబం ఆసరా కోల్పోవడం చాలా …

అక్రమంగా డిస్మిస్ చేసిన 47 మంది కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. – ఎస్జికేఎస్ డిమాండ్.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 20, (జనంసాక్షి ) సింగరేణి యాజమాన్యం అకారణంగా డిస్మిస్ చేసిన 47 మంది సింగరేణి కార్మికులను తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని సింగరేణి గని …

రూ.10,000 ఆర్థిక సాయం అందజేత

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలోని 6వార్డ్ మెంబర్ ఇరుగురాల లక్ష్మీ-నారాయణ కుమార్తె చనిపోయినందున సాన …