Main

ఎవరెస్టు ఎత్తుకు మనబిడ్డలు

– మంత్రి చందూలాల్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌12(జనంసాక్షి): ఎవరెస్టు పర్వతమంత ఎత్తుకు మన తెలంగాణ బిడ్డల ఖ్యాతి ఎదుగుతున్నదని పర్యాటక మరయు సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌  కొనియాడారు. …

గ్రేటర్‌ ఎన్నికల మానిఫెస్టో ప్రత్యేకం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌11(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు టిఆర్‌ఎస్‌  ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్‌శాఖమంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందులో గ్రేటర్‌ …

జనవరిలో జీహెచ్‌ఎంసీల ఎన్నికలు

– రిజర్వేషన్ల ఖరారు హైదరాబాద్‌,డిసెంబర్‌11(జనంసాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు వచ్చే జనవరి మూడో వారంలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది. జనవరి మొదటి …

టీఎస్‌పీఎస్సీకి ప్రతిష్టాత్మక అవార్డు

న్యూఢిల్లీ,డిసెంబర్‌11(జనంసాక్షి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ , విూ సేవ డిజిటల్‌విభాగాలకు స్కోచ్‌ సంస్థ 2015 స్మార్ట్‌ టెక్నాలజీ వినియోగంలో జ్యూరీ అవార్డులు దక్కాయి. తెలంగాణ రాష్ట్రం …

నేడు మోదీతో జపాన్‌ ప్రధాని భేటీ

న్యూఢిల్లీ, డిసెంబర్‌11(జనంసాక్షి): భారత్‌లో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబేకు ఢిల్లీలో ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా స్వాగతం పలికారు. …

ప్రణబ్‌కు పలువురు శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,డిసెంబర్‌11(జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రణబ్‌ దేశానికి వెలకట్టలేని సంపద అని మోదీ అభివర్ణించారు.  రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ  …

టీ-హబ్‌ సందర్శించిన ఇంగ్లాండ్‌ మంత్రి సాజిద్‌ జావెెద్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 10(జనంసాక్షి):స్ట్రార్టప్స్‌ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గురువారం ఇంగ్లాండ్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ …

‘బంగారు తెలంగాణ’వాది కొండా మురళీ ఏకగ్రీవం

– ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బోణి వరంగల్‌,డిసెంబర్‌ 10(జనంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ బోణీ కొట్టింది. ఆ పార్టీ వరంగల్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి, బంగారు …

చంఢీీ యాగానికి రండి!

– పవార్‌, వెంకయ్యలకు కేసీఆర్‌ ఆహ్వానం న్యూఢిల్లీ,డిసెంబర్‌ 10(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌లను కలిసి …

ముస్లింలపై వివక్ష తగదు

– ఫేస్‌ బుక్‌ వ్యవస్థాపకుడు మాక్‌ జుకర్‌ బర్గ్‌ వాషింగ్టన్‌,డిసెంబర్‌ 10(జనంసాక్షి):ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ముస్లింలకు బాసటగా నిలిచారు. అమెరికాలోకి రాకుండా ముస్లింలను బ్యాన్‌ …