బిజినెస్

ఈశాన్య రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పిస్తాం-రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(జనంసాక్షి):  ఈశాన్య రాష్టాల్ర ప్రజలకు భద్రత కల్పించే విషయంలో రాజీపడేది లేదని కేంద్ర¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ప్రధానంగా దేశరాజధాని ఢిల్లీలో భద్రత చాలా ముఖ్యమని …

తెలంగాణ గాంధీకి ప్రభుత్వ లాంచనాలతో అంత్య్రక్రియలు

-భూపతి మృతి తీరని లోటు: కడియం వరంగల్‌,ఫిబ్రవరి16(జనంసాక్షి):  తెలంగాణ గాంధీ   ప్రముఖ స్వతంత్య్ర సమరయోధులు భూపతి కృష్ణమూర్తి అంత్యక్రియలు వరంగల్‌లో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. పోలీసులు గౌరవవందనంతో …

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తాం

-ఎన్నికల షెడ్యూల్‌తో కోర్టుకు వస్తాం -హైకోర్టుకు ప్రభుత్వ వివరణ హైదరాబాద్‌,ఫిబ్రవరి16(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుఈత్వం సిద్దంగా ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. …

ఐఎస్‌ మిలిటెంట్ల ఊచకోత

-21 మంది హతం -వైమానిక దాడులకు దిగిన ఈజిప్ట్‌ కైరో,ఫిబ్రవరి16(జనంసాక్షి): వరుస ఊచకూతలతో వణుకుపుట్టిస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాదులు లిబియాలో మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఈసారి 21 …

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

పెరిగిన పసిడి, వెండి ధరలు ముంబై, ఫిబ్రవరి 16: స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 41 పాయింట్లు లాభపడి 29,136 పాయింట్ల వద్ద ముగిసింది. …

భవిష్యత్తులో సౌరవిద్యుతే సర్వం

-ప్రధాని నరేంద్ర మోడీ -సాంప్రదాయేతర ఇంధన వినియోగంలో  తెలంగాణ బెస్ట్‌ – అవార్డు అందుకున్న మంత్రి జగదీష్‌ రెడ్డి న్యూఢిల్లీఫిబ్రవరి 15 (జనంసాక్షి): దేశాభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ …

భద్రత లేకుండా భార్యతో కలిసి ఢిల్లీ సీఎం మార్నింగ్‌ వాక్‌

న్యూఢిల్లీఫిబ్రవరి 15 (జనంసాక్షి):  సంచలనాలకు మారు పేరైన అరవింద్‌ కేజ్రివాల్‌ మరో సంచలనానికి  తెర తీశారు.  దిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మర్నాడే అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎప్పటిలా, …

కేసీఆర్‌ కార్యసాధన యాత్ర

ముంబై టు ఢిల్లీ న్యూఢిల్లీఫిబ్రవరి 15 (జనంసాక్షి):ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీ- ముంబై టూరుకు ఆయన ఆదివారం ప్రత్యేక విమానంలో బయలు దేరి వెళ్లారు. మూడురోజులే అయినా.. …

ఎన్‌డీఏలోకి టీఆర్‌ఎస్‌ మీడియా సృష్టే

వెంకయ్య నాయుడు హైదరాబాద్‌ ఫిబ్రవరి 15 (జనంసాక్షి): ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షంగా  టీఆర్‌ఎస్‌ చేరుతుందనడం వట్టి పుకారేనని అది మీడియా సృష్టేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. …

స్పృహలోకి వచ్చిన సురేష్‌ భాయి

వాషింగ్టన్‌  ఫిబ్రవరి 15 (జనంసాక్షి): అమెరికాలో ఇద్దరు పోలీసు అధికారుల దాడిలో తీవ్రంగా గాయపడి, పక్షవాతానికి గురైన భారతీయ వృద్ధుడు సురేష్‌భాయ్‌ పటేల్‌ (57) ఆరోగ్యం  మెరుగుపడుతోంది. …