బిజినెస్

స్మార్ట్‌సిటీలకు శ్రీకారం

– పుణెలో ప్రారంభించిన ప్రధాని మోదీ ముంబయి,జూన్‌ 25(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పుణె వేదికగా స్మార్ట్‌ సిటీస్‌ …

మల్లన్నసాగర్‌ జీవోపై సర్కారు వెనుకడుగు

– 2013 నాటి చట్టం, 123 జీవో ఏదైనా పర్వాలేదు – ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌ 25(జనంసాక్షి): మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు భూ సవిూకరణ విషయంలో రైతులు కోరిన …

చట్టముండగా జీవో ఎందుకు?

– జీవో -78 రాజ్యాంగ విరుద్ధం – ప్రొఫెసర్‌ కోదండరాం హైదరాబాద్‌,జూన్‌ 25(జనంసాక్షి):ఉద్యాన వర్సిటీలో ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి జీవో నంబర్‌ 78 రాజ్యాంగ విరుద్ధమని, దీనిని …

కాశ్మీర్‌లో జవాన్లపై ఉగ్రదాడి

– ఎనిమిదిమంది జవాన్ల మృతి జమ్ము,జూన్‌ 25(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ప్యాంపోర్‌ లో సి.ఆర్‌.పి.ఎఫ్‌ జవాన్లు టార్గెట్‌ గా మెరుపుదాడి చేశారు. బస్సులో వెళ్తున్న …

ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం ఎందుకు రాలేదు?

– మోదీపై రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,జూన్‌ 25(జనంసాక్షి): అణు సరఫరాదారుల గ్రూప్‌ (ఎన్‌ఎస్జీ)లో భారత స్వభ్యత్వం కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన దౌత్యం విఫలమవ్వడంతో కాంగ్రెస్‌ పార్టీ …

పులిచింతలను ఎందుకు అడ్డుకోలేదు

ఉత్తమ్‌పై హరీశ్‌ ఫైర్‌ నల్లగొండ,జూన్‌ 24(జనంసాక్షి):తెలంగాణ ప్రగతికి బాటలు వేసే ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం …

పుతిన్‌తో మోదీ భేటి

తాష్కెంట్‌ ,జూన్‌ 24(జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. ఉజ్బెకిస్థాన్‌ లోని తా ష్కంట్‌ లో జరుగుతున్న షాంఘై కో ఆపరేషన్‌ …

రాజ్‌భవన్‌లో ఇఫ్తార్‌ విందు

హైదరాబాద్‌,జూన్‌ 24(జనంసాక్షి): రంజాన్‌ మాసం పురస్కరించు కుని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ శుక్రవారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజర య్యారు. …

ఢిల్లీపై రెఫరెండం నిర్వహించండి

స్వయంప్రతిపత్తికి కేజ్రీవాల్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ,జూన్‌ 24(జనంసాక్షి): పూర్తిస్థాయి రాష్ట్ర ¬దా కోసం ఢిల్లీలోనూ బ్రెగ్జిట్‌లాంటి రెఫరెండమ్‌ నిర్వహిస్తామని సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ వెల్లడించారు. బ్రెగ్జిట్‌ ఫలితాలు వెలువడిన …

విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల మోత

హైదరాబాద్‌,జూన్‌ 23(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయి. సగటున 7.5శాతం మేర ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 100 యూనిట్లలోపు వినియోగాదారులకు పెంపు నుంచి మినహాయింపు …

తాజావార్తలు