మహబూబాబాద్

రామాలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన

మహబూబాబాద్‌,అగస్టు3(జనం సాక్షి): జిల్లాలోని పెద్ద వంగర మండలం ఉప్పర గూడెంలోని రామాలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఇందులో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి …

జాతీయ స్థాయి షూటింగ్ బాల్ క్రీడా పోటీలకు 8 మంది బాల బాలికలు ఎంపిక

బాల బాలికలను సన్మానించిన ఎమ్మెల్యే మక్తల్ ఆగస్టు 01 (జనంసాక్షి) జులై 31న మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ …

మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి పార్థీవదేహం వద్ద నివాళులు అర్పించిన కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్ బ్యూరో-జూలై30(జనంసాక్షి) రాష్ట్ర గిరిజన, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి పార్థీవ దేహం వద్ద జిల్లా కలెక్టర్ కె. శశాంక, …

ఫ్రీ ప్రైమరీ విద్యార్థులతో గ్రీన్ డై సెలబ్రేషన్స్

మహబూబాబాద్ బ్యూరో-జూలై30(జనంసాక్షి) మహబూబాబాద్ స్థానిక కృష్ణకాలనిలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో ఫ్రీప్రైమరీ విద్యార్థిని విద్యార్థులతో గ్రీన్ కలర్డే ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ దాసరి …

మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి పార్థీవదేహం వద్ద నివాళులు అర్పించిన కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్ బ్యూరో-జూలై30(జనంసాక్షి) రాష్ట్ర గిరిజన, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి పార్థీవ దేహం వద్ద జిల్లా కలెక్టర్ కె. శశాంక, …

ఫ్రీ ప్రైమరీ విద్యార్థులతో గ్రీన్ డై సెలబ్రేషన్స్

మహబూబాబాద్ బ్యూరో-జూలై30(జనంసాక్షి) మహబూబాబాద్ స్థానిక కృష్ణకాలనిలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్లో ఫ్రీప్రైమరీ విద్యార్థిని విద్యార్థులతో గ్రీన్ కలర్డే ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ దాసరి …

కొత్తగూడ గురుకులంలో కోవిడ్ కలకలం

కొత్తగూడ జూలై 30 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్(కొత్తగూడ)గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో కరోనా కలకలం…గురుకులంలో చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు నీరసంగా,జ్వరం రావడంతో తక్షణమే స్పందించి …

మంత్రి సత్యవతికి ఎర్రబెల్లి పరామర్శ

మహబూబాబాద్‌,జూలై30(జనంసాక్షి): మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్‌ దస్మా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం …

భారీ వర్షానికి పొంగిన పుణ్యపువాగు

అని శెట్టిపల్లి మర్కోడు మధ్యలో రాకపోకలు బంద్ టేకులపల్లి, జూలై 29( జనం సాక్షి) : శుక్రవారం కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులు వంకలు పొంగి …

వీఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన బిఎస్పి నాయకులు

బయ్యారం,జులై29(జనంసాక్షి): బయ్యారం మండలంలో వీఆర్ఏలు చేస్తున్న రిలే నిరాహార దీక్ష మద్దతుగా శుక్రవారం ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు బాదావత్ ప్రతాప్ సంఘీభావం తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …