జాతీయం

నార్త్‌ బ్లాక్‌కు చేరుకుంటున్న ప్రతినిధులు

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం నిర్వహించే అఖిలపక్ష భేటీ కి హాజరయ్యేందుకు వివిధ పార్టీల ప్రతినిధులు నార్త్‌బ్లాక్‌లోని హోంమంత్రి కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశం …

కేంద్రమే నిర్ణయం తీసుకోవా : కడియం శ్రీహరి

న్యూఢిల్లీ : తెలంగాణపై గతంలో ప్రణబ్‌ ముఖర్జీకి రాసిన లేఖను తెదేపా వెనక్కితీసుకోలేదని అఖిలపక్ష సమావేశానికి ఆ పార్టీ ప్రతినిధిగా హాజరువుతున్న కడియం శ్రీహరి అన్నారు. అఖిలపక్ష …

భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం : కోదండరాం

న్యూఢిల్లీ: అఖిలపక్ష భేటీ పరిణామాలను ప్రత్యక్షంగా పరిశీలించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణపై నిర్ణయం చెప్పడంలో కాంగ్రెస్‌ పార్టీదే …

నార్త్‌బ్లాక్‌ ప్రాంగణంలో ఐకాస నేతల ఇందోళన

న్యూఢిల్లీ: హోంమంత్రి కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ ఐకాస నేతలు ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న పలువురు ఐకాస నేతలు భేటీ ప్రారంభయ్యే ముందు నిరసన చేపట్టారు. అఖిల …

ఆజాద్‌తో కాంగ్రెస్‌ బృందం భేటీ

ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో …

అఖిలపక్షం కోరిన పార్టీలే వెనకడుగు వేస్తున్నాయి. : మందా జగన్నాథం

న్యూఢిల్లీ : అఖిలపక్షం ఏర్పటు చేయమని చెప్పిన  పార్టీలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయని  ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీలనుంచి ఒకరిని అఖిలపక్షానికి పంపాలని …

ఢిల్లీ: ప్రదర్శనకారులను అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌ చేస్తూ ఆందోళనకారులు ఇవాళ చేపట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. నిజాము ద్దీన్‌ నుంచి ఇండియా …

కశ్వవ్‌ 14, సింధు 19

న్యూఢిల్లీ : టాప్‌ టెన్‌కి మరో నాలుగు ర్యాంకుల దూరంలో ఉన్నాడు భారత్‌కి చెందిన యువ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పారుపల్లి కశ్యవ్‌, బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ఈరోజు …

టీ తోట యజమాని భవంతికి నిప్పు : ఇద్దరి సజీవదహనం

అస్సాం : అస్సాంలోని తీన్‌సుకియా జిల్లాలో ఒక టీ తోట యజమాని భవంతికి కార్మికులు నిప్పు పెట్టగా ఇద్దరు సజీవదహనమయ్యారు. టీ తోటలో పనిచేస్తున్న కార్మికులకు, యజమానికి …

ఎన్డీసీ సమావేశంలో మహిళల రక్షణ అంశం లేవనెత్తిన ప్రధాని

న్యూఢిల్లీ: జాతీయ అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో దేశరాజధానిలో జరుగుతున్న ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమాజంలో మహిళల రక్షణ అంశాన్ని లేవనెత్తారు మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని …