జాతీయం

ఇరాక్‌లో బాంబు పేలుళ్లు 22 మంది మృతి

బాగ్దాద్‌ : ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. వివిద ప్రాంతాల్లో ముష్కరులు జరిపిన బాంబు దాడుల్లో 22 మందికిపైగా మృతి చెందారు. 80 మందికిపైగా గాయపడ్డారు. బాగ్డాద్‌, ముస్సేఇబ్‌, …

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : నూతన సంవత్సరంలో స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 110 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 33 పాయింట్ల కుపైగా లాభంతో కొనసాగుతోంది

అన్నీ రాజకీయపక్షాలకు షిండే లేఖ

న్యూఢిల్లీ : ఢిల్లీ ఘటనపై చట్టాల్లో తీసుకురావాల్సిన సవరణలపై సూచనలు, సలహాలు కోరుతూ కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నీ రాజకీయపక్షాలకు లేఖ రాశారు. ఇప్పటికే ఉన్న చట్టాల్లో …

దేశరాజధానిలో కొనసాగిన ప్రదర్శనలు

న్యూఢిల్లీ : అత్యాచార బాధితురాలి మరణానికి సంతాపంగా దేశరాజధాని నగరంలో నిరసన ప్రదర్శినలు కొనసాగుతున్నాయి. జంతర్‌మంతర్‌ వద్ద  వందలాదిమంది సమావేశమై మృతురాలికి శ్రద్దాంజలి ఘటించారు.  మహిళలపై జరుగుతున్న …

స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: భారతీయస్టాక్‌ మార్కెట్‌ సోమవారం ముగిసిన ట్రేడింగ్‌లో 18 పాయింట్లు కోల్పోయింది. మార్కెట్‌ ఆరంభంలో లాభాలు కొనసాగనప్పటికీ చివరకు 18 పాయింట్ల నష్టంతో 19,905,10 వద్ద స్థిరపడింది. …

నేటితో ముగియనున్న కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ లైసెన్స్‌

న్యూఢిల్లీ : కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్‌కస విమానయాన అనుమతి లైసెన్స్‌ గడువు ఈ రోజుతో ముగియనుంది. తాము తిరిగి ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలు నిర్వహిస్తామని దీనికి అనుమతినివ్వాలని కొద్దిరోజుల కంటే …

మృతురాలి కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో సామూహిక అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన బాధితురాలి కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 లక్షల పరిహారాన్ని …

రేపటి నుంచి 20 జిల్లాల్లో నగదు బదిలీ పథకం : చిదంబరం

న్యూఢిల్లీ : మంగళవారనుంచి దేశంలోని 20 జిల్లాల్లో నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఆర్ధిక మంత్రి చిదంబరం తెలియజేశారు. ఫిబ్రవరి 1 నాటికి మరో 11 జిల్లాల్లో …

నూతన సంవరత్సర వేడుకలను రద్దుచేసిన సైన్యం

న్యూఢిల్లీ : ఢిల్లీ అత్యాచార బాధితురాలి మృతికి సంతాపంగా సైన్యంలో నూతన సంవత్సర వేడుకలను రద్దుచేశారు. దేశంలొని అన్నీ సైనిక కార్యాలయాలు, కంటోన్మెంట్లలో వేడుకలు రద్దు చేస్తున్నట్టు …

ఢిల్లీలో హెల్ప్‌లైన్‌ 181కు సాంకేతిక సమస్యలు

న్యూఢిల్లీ: దేశరాజధానిలో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ 181కు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ చేతుల మీదుగా …