జాతీయం

అత్యాచారకేసులో ప్రాసిక్యూటర్‌గా దయాన్‌కృష్ణన్‌

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో సామూహిక అత్యాచారానిగురై మరణించిన యువతి కేసులో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా న్యాయవాది దయాన్‌ కృష్ణన్‌ను నియమించారు. ఈకేసులో …

అఖిలపక్షం సీఐబీ ప్రకటన సవరణ

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై నిన్న విడుదల చేసిన ప్రకటనను సవరిస్తు కేంద్ర హోంమత్రిత్వ శాఖ మరో ప్రకటన చేసింది. నిన్నటి ప్రకటనకు హోంమత్రి …

ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కీలకబృంద సమావేశం

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కీలకబృందం సమావేశం మైంది. అత్యాచార బాధితురాలి మృతి, తదనంతరం పరిణామాలు, అంత్యక్రియల నిర్వహణ తదితర అంశాలపై వారు చర్చించినట్టు …

హంతకులకు ఉరిశిక్ష విధించాలి

న్యూఢిల్లీ : ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటనలో హంతకులకు ఉరిశిక్ష పడాలని మరణించిన బాదితురాలి స్నేహితుడు కోరారు. న్యూఢిల్లీలో ప్రైవేటుబస్సులో ఆమెతో పాటు ఆమె స్నేహితుడు ఎక్కగా …

ఢిల్లీ అత్యాచార ఘటన బాధితురాలు మృతి

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు సింగాపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం ఉదయం 2:15 గంటలకు …

రతన్‌.. టాటా మిస్త్రీ ..వెల్‌కం

  న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి): ‘టాటా’లో నూతన అధ్యాయం ఆరంభం. టాటా గ్రూపు చైర్మన్‌గా శుక్రవారంనాడు సైరస్‌మిస్త్రీ వారసత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. రతన్‌టాటా 75వ వసంతంలోకి …

నెలరోజుల్లో స్పష్టతిస్తాం

ఇదే చివరి అఖిలపక్షం : షిండే ప్రణబ్‌ ముఖర్జి లేఖకు కట్టుబడ్డాం : టీడీపీ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదు : వైఎస్సార్‌సీపీ రాష్ట్రాన్ని విభజిస్తే రాయల …

ఆమె మెదడుకి కూడా గాయమైంది : వైద్యులు

సింగపూర్‌ : ఢిల్లీ ఘటన బాధితురాలి మెదడుకు కూడా గాయం ఉన్నట్లు సింగపూర్‌ వైద్యులు తెలిపారు. వూపిరితిత్తుల్లో, పొట్టలో ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించిందని తీవ్ర విషమ పరిస్థితులతో ఆమె …

వైకాపా అసలు రంగు బయటపడింది : తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు

ఢిల్లీ : అస్పష్టమైన ప్రకటనతో వైకాపా అసలు రంగు బయటపడిందని, వైకాపా తెలంగాణకు బద్థ వ్యతిరేకి అని తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు …

వేడిని తగ్గించేందుకే షిండే ప్రకటన : కడియం శ్రీహరి

న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో వేడిని తగ్గించేందుకు మాత్రమే హోంమంత్రి షిండే ప్రకటన చేసినట్లు ఉందని తెదేపా నేత కడియం శ్రీహరి విమర్శించారు. అఖిలపక్ష భేటీలో కేంద్ర …