జాతీయం

ఢిల్లీ పోలీసులకు నేడు అందనున్న ఫోరెన్సిక్‌, డీఎన్‌ఏ నివేదిక

న్యూఢిల్లీ :  వైద్య విద్యార్థినిపై అత్యాచారం ఘటనలో ఫోరెన్సిక్‌, డీఎన్‌ఏ నివేదిక నేడు ఢిల్లీ పోలీసులకు అందనుంది. ఈ కేసులో ఛార్జిషీట్‌ను బుధవారం నాడు దాఖలు చేస్తామని …

నేడు బాధ్యతలు స్వీకరించనున్న సైరస్‌!

ముంబయి: టాటా గ్రైపు కొత్త చైర్మన్‌ సైరన్‌ మిస్త్రీ పదవీబాధ్యతలను నేడు లాంఛ నప్రాయంగా స్వీకరించనున్నారు. ‘ శని. ఆదివారాలు సెలవు దినాలు కావడంతో మిస్త్రీ సోమవారం …

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముబంయి : స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 22 పాయింట్లకుపైగా నష్టపోయింది. నీఫ్టీ కూడా 7 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు….

న్యూఢిల్లీ : సరిగ్గా పదిహేను రోజుల క్రితం .. ఆదివారం ఉదయం.. ఆ అమ్మాయి కళ్లలో ఎన్నో కలల ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుందామనుకుంది. కాబోయే జీవిత భాగస్వామితో …

బస్సులో మహిళపై లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన మరవక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. నిన్న రాత్రి …

జంతర్‌మంతర్‌ వద్ద నిరసన ప్రదర్శనలు

న్యూఢిల్లీ : అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన 23 ఏళ్ల వైద్య విద్యార్థినికి సంతాపంగా నిరిసన ప్రదర్శనలు చేపట్టేందుకు  పెద్దసంఖ్యలో యువత ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ …

బస్సులో మహిళపై లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ : దేశరాజధానిలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. వైద్య విద్యార్ధినిపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే అలాంటి ఘటనే మరోకటి చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ …

బాధితురాలి అంత్యక్రియలు పూర్తి

న్యూఢిల్లీ : దేశరాజధానిలో సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలి అంత్యక్రియలు ఈ ఉదయం ఢిల్లీలో నిర్వహించారు. మృతదేహాన్ని సింగపూర్‌ …

బాధితురాలి మృతదేహానికి ప్రధాని, సోనియా నివాళులు

న్యూఢిల్లీ : అత్యాచార బాధితురాలి కుటుంబసభ్యులను ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంథీ పరామర్శించారు. ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ప్రథాని, సోనియా బాధితురాలి మృతదేహానికి నివాళులు అర్పించారు. …

ఢిల్లీ చేరిన బాధితురాలి మృతదేహం

న్యూఢిల్లీ : దేశరాజధానిలో అత్యాచారానికి గురై సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన బాధితురాలి మృతదేహం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఢిల్లీకి తరలించారు. ప్రత్యేక విమానంలో …