జాతీయం

అసమర్థ, అవినీతి పార్టీలు రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి : హోంమత్రికి తెదేపా లేఖ

న్యూఢిల్లీ : గత 8 ఏళ్లుగా అసమర్థ, అవినీతితో కూడిన పార్టీలు రాష్ట్రాన్ని పాలిస్తున్నయని అఖిలపక్ష భేటీలో హోంమత్రికి ఇచ్చిన లేఖలో తెదేపా పేర్కొంది. అన్ని రంగాల్లోనూ …

షిండే ప్రకటన శుభపరిణామం : సురేష్‌రెడ్డి

న్యూఢిల్లీ  : తెలంగాణ సమస్య పరిష్కారానికి నెల రోజుల్లో నిర్ణయం తెలుపుతామని హోంమత్రి షిండే ప్రకటించడం మంచి పరిణామనని అఖిలపక్ష భేటీ కాంగ్రెస్‌ ప్రతినిధి సురేష్‌రెడ్డి అన్నారు. …

సమైక్యరాష్ట్రానికి కట్టుబడి ఉండాలి : గాదె వెంకటరెడ్డి

న్యూఢిల్లీ : సమైక్యరాష్ట్రానికి కట్టుబడి ఉండాలని అఖిలపక్ష భేటీలో చెప్పినట్లు కాంగ్రెస్‌ తరపున భేటీకి హాజరైన ప్రతినిధి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణపై నిర్ణయాన్ని …

ఇది పనికిమాలిన సమావేశం : కేసీఆర్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం తన నాటకాన్ని కొనసాగిస్తోందని తెరాస అధినేత కేసీఆర్‌ మండిపడ్డారు. అఖిలపక్ష భేటీలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిలపక్ష భేటీపై …

గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం : తెదేపా

న్యూఢిల్లీ : తెలంగాణపై గతంలో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని అఖిలపక్ష భేటీలో చెప్పినట్లు తెదేపా ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ సమస్యకు ముగింపు …

గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం : తెదేపా

న్యూఢిల్లీ  : తెలంగాణపై గతంలో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని అఖిలపక్ష భేటీలో చెప్పినట్లు తెదేపా ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ సమస్యకు ముగింపు …

నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కోరాం : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. ఈ భేటీలో కాంగ్రెస్‌ ప్రతినిధులు రెండు అభిప్రాయాలు చెప్పారని …

రేపు తెలంగాణ బంద్‌ : కేసీఆర్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం వైఖరికి నిరసనగా రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు నిస్తున్నట్లు తెరాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో …

ముగిసిన అఖిలపక్ష భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీ ముగిసింది. రాష్ట్రంలోని 8 రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ భేటీకి హాజరై తమతమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ …

జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ విద్యార్థుల ఆందోళన

న్యూఢిల్లీ : తెలంగాణపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న నేపధ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ విద్యార్థి ఐకాస ఆందోళనకు దిగింది. తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు తమ …