జాతీయం

కశ్వవ్‌ 14, సింధు 19

న్యూఢిల్లీ : టాప్‌ టెన్‌కి మరో నాలుగు ర్యాంకుల దూరంలో ఉన్నాడు భారత్‌కి చెందిన యువ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పారుపల్లి కశ్యవ్‌, బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ఈరోజు …

టీ తోట యజమాని భవంతికి నిప్పు : ఇద్దరి సజీవదహనం

అస్సాం : అస్సాంలోని తీన్‌సుకియా జిల్లాలో ఒక టీ తోట యజమాని భవంతికి కార్మికులు నిప్పు పెట్టగా ఇద్దరు సజీవదహనమయ్యారు. టీ తోటలో పనిచేస్తున్న కార్మికులకు, యజమానికి …

ఎన్డీసీ సమావేశంలో మహిళల రక్షణ అంశం లేవనెత్తిన ప్రధాని

న్యూఢిల్లీ: జాతీయ అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో దేశరాజధానిలో జరుగుతున్న ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమాజంలో మహిళల రక్షణ అంశాన్ని లేవనెత్తారు మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని …

మాజీ సైన్యాధ్యక్షుడు వీకే సింగ్‌ భద్రత ఉపసంహరణ

న్యూఢిల్లీ : మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్‌ వీకే సింగ్‌ భద్రత ఏర్పాట్లను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకుంది. విశ్రాంత  సైన్యాధికారులకు రిటైరైన తర్వాత అర్నెల్లపాటు జడ్‌ ప్లన్‌ కేటగిరి రక్షణ …

గాలి హెలికాప్టర్‌ కేసు జనవరి 3కి వాయిదా

హైదరాబాద్‌: తన హెలికాప్టర్‌ను తిరిగి అప్పగించాలన్న గాలి  జనార్దన్‌రెడ్డి పిటిషన్‌పై జనవరి 3న న్యాయస్థానం నిర్ణయం వెల్లడించనుంది. పిటిషన్‌పై ఇవాళ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం వెల్లడించనుంది. …

క్షమాపణలు చెప్పిన అభిజిత్‌ ముఖర్జీ

సోదరుడు వ్యాఖ్యల్ని ఖండించి క్షమాపణ కోరిన శర్మిష్ఠ న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు, బెంగాల్‌ ఎంపీ అభిజిత్‌ ముఖర్జీ క్షమాపణలు చెప్పారు. ఓ వార్తఛానెలకు ఇచ్చిన …

బాధితురాలి చికిత్స వారాలు పట్టటవచ్చు : కేంద్ర హోంశాఖ

గురువారం ఉదయానికి సింగపూర్‌ చేరుకున్న బాధితురాలు న్యూఢిల్లీ : ఢిల్లీ సంఘటన బాధితురాలి చికిత్స కొన్ని వారాలపాటు పట్టవచ్చని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఎన్ని వారాలైనా ఆమె …

జయలలిత ఆరోపణలను ఖండించిన కేంద్రం

న్యూఢిల్లీ : కాంగ్రెసేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం విచక్షణ చూపుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేసిన ఆరోపణలను కేంద్రం ఖండించింది. ప్రధాని తన …

హస్తినలో తెలంగాణ వేడి

న్యూఢిల్లీ: హస్తినలో తెలంగాణ వేడి రాజుకుంది. తెలంగాణపై ఢిల్లీ పెద్దలు ఏం తీర్పు చెబుతారో అని తెలంగాణవాదుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీమాంధ్ర పార్టీలు ఏం …

ఆజాద్‌తో భేటీ కానున్న కాంగ్రెస్‌ నేతలు

ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌తో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల బృందం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. …