జాతీయం

కాంగ్రెస్‌ది దాటవేత ధోరణి : వినోద్‌

న్యూఢిల్లీ : పార్లమెంటరీ ప్రజస్వామ్యం బతకాలంటే రాజకీయ పార్టీలు బాధ్య తాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెరాస నేత వినోద్‌ అన్నారు. తెలంగాణపై ఏదీ చెప్పకుండా కాంగ్రెస్‌ …

కాంగ్రెస్‌ అభిప్రాయం ఎందుకు చెప్పలేకపోతోంది? : రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణపై అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు అభిప్రాయం చెప్పలేకపోతోందని తెదేపా నేత రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణపై అఖిలపక్ష భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కేంద్ర హోంశాఖ …

కేంద్రాన్ని, కాంగ్రెస్‌ను నిలదీస్తాం : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణ డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. అఖిలపక్ష భేటీలో …

నార్త్‌ బ్లాక్‌కు చేరుకుంటున్న ప్రతినిధులు

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం నిర్వహించే అఖిలపక్ష భేటీ కి హాజరయ్యేందుకు వివిధ పార్టీల ప్రతినిధులు నార్త్‌బ్లాక్‌లోని హోంమంత్రి కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశం …

కేంద్రమే నిర్ణయం తీసుకోవా : కడియం శ్రీహరి

న్యూఢిల్లీ : తెలంగాణపై గతంలో ప్రణబ్‌ ముఖర్జీకి రాసిన లేఖను తెదేపా వెనక్కితీసుకోలేదని అఖిలపక్ష సమావేశానికి ఆ పార్టీ ప్రతినిధిగా హాజరువుతున్న కడియం శ్రీహరి అన్నారు. అఖిలపక్ష …

భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం : కోదండరాం

న్యూఢిల్లీ: అఖిలపక్ష భేటీ పరిణామాలను ప్రత్యక్షంగా పరిశీలించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణపై నిర్ణయం చెప్పడంలో కాంగ్రెస్‌ పార్టీదే …

నార్త్‌బ్లాక్‌ ప్రాంగణంలో ఐకాస నేతల ఇందోళన

న్యూఢిల్లీ: హోంమంత్రి కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ ఐకాస నేతలు ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న పలువురు ఐకాస నేతలు భేటీ ప్రారంభయ్యే ముందు నిరసన చేపట్టారు. అఖిల …

ఆజాద్‌తో కాంగ్రెస్‌ బృందం భేటీ

ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో …

అఖిలపక్షం కోరిన పార్టీలే వెనకడుగు వేస్తున్నాయి. : మందా జగన్నాథం

న్యూఢిల్లీ : అఖిలపక్షం ఏర్పటు చేయమని చెప్పిన  పార్టీలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయని  ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీలనుంచి ఒకరిని అఖిలపక్షానికి పంపాలని …

ఢిల్లీ: ప్రదర్శనకారులను అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌ చేస్తూ ఆందోళనకారులు ఇవాళ చేపట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. నిజాము ద్దీన్‌ నుంచి ఇండియా …