జాతీయం

రాజ్యసభకు సచిన్‌ను ఎంపిక చేయడంపై దాఖలైన పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ : రాజ్యసభకు క్రికెటర్‌ సచిన్‌ను ఎంపిక చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సచిన్‌ను ఏవిధంగా రాజ్యసభకు నామినేట్‌ చేశారని రామ్‌గోపాల్‌ …

అత్యాచారంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి

న్యూఢిల్లీ : యువతిపై సామూహిక అత్యాచారంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీస్‌ కమిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం జారీచేసింది. బాధితురాలు, ఆమె స్నేహితుడికి మెరుగైన వైద్యం …

ఢిల్లీలో గస్తీని ముమ్మరం చేస్తాం : షిండే

న్యూఢిల్లీ: దేశరాజధానిలో జరిగిన కీచక పర్వంపై అన్ని వైపులా నిరసనలు వ్యక్తం అవుతుండటంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనపై రాజ్యసభలో హోంమంత్రి …

కోటా బిల్లుపై లోక్‌సభలో ఆందోళన

న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా, ఇతర అంశాలపై లోక్‌సభలో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో స్పీకర్‌ సభను మధ్యహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. …

అత్యాచార ఘటనపై హోంమంత్రి, ఢిల్లీ సీఎంలకు సోనియా లేఖ

న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి  సుశీల్‌కుమార్‌ షిండే, ఢిల్లీ …

భారీ లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: వచ్చే నెలలో బహుళ సరళతర ద్రవ్య విధానం వైపు మొగ్గు ఉండవచ్చన్న ఆర్‌బీఐ సూచనల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ …

ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో భేటీ కానున్నా షిండే

న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా  నిరసనలు వ్యక్తం అవుతున్నా నేపథ్యంలో కేంద్రం కఠిక చర్యలు తీసుకునేందుకు సిద్థం అవుతోంది. హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే …

అహ్లువాలియాని కలిసిన తెదేపా ఎంపీల బృందం

న్యూఢిల్లీ: తెలుగు దేశం పార్టీ ఎంపీల బృందం నేడు నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియాను కలిసింది. మైనారిటీ సంక్షేమ కోసం …

అత్యాచారానికి పాల్పడేవారిని ఉరి తీయాలి : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారానికి పాల్పడేవారిని ఉరితీయాలని భాజపా నేత సుష్మాస్వరాజ్‌ అన్నారు. వైద్య విద్యార్థినిపై ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై లోక్‌సభలో సుష్మాస్వరాజ్‌ మాట్లాడారు. సామూహిక …

హైద్రాబాద్‌కు మరో ఓటమి ఈడెన్‌లో కోల్‌కతాదే విజయం

కోల్‌కత్తా, డిసెంబర్‌ 17:  ఈ ఏడాది రంజీ సీజన్‌లో హైదరాబాద్‌కు మరో పరాజయం ఎదురైంది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ 4 వికెట్ల తేడాతో …