జాతీయం

యమునా ఎక్స్‌ప్రెస్‌ రహదారి ప్రారంభం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడా నుంచి ఆగ్రావరకు నిర్మించిన 165 కి.మీ. యమునా ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ మార్గంలో …

ఉపసంఘం సిఫార్సులు అభ్యంతరకరం : వీహెచ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి): బిసి విద్యార్థులకు ఫీజు చెల్లింపుల్లో కోత విధించాలన్న మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులను కాంగ్రెస్‌ సినియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు …

అసోం అల్లర్లపై అట్టుడికిన లోక్‌సభ

ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన అధ్వానీ న్యూఢిల్లీ, ఆగస్టు 8 : అస్సోంలో చెలరేగిన హింసను ఆపడంలో కేంద్ర ప్రభుత్వం విఫల మైందని భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సభ్యుడు …

జెట్‌ ఎయిర్‌వేన్‌ అత్యవసర ల్యాండింగ్‌

నాగ్‌పూర్‌: హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వేళ్తున్న జెట్‌ ఎయిర్‌వేన్‌ విమానాన్ని నాగ్‌పూర్‌లో అత్యవసరంగా దించేశారు. విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో నాగ్‌పూర్‌లోని ఆరంజ్‌సిటీ ఆసుపత్రికి …

అస్సాంలో హింసాత్మక ఘటన ప్రాంతాల్లో సీబీఐ పర్యటన

న్యూఢిల్లీ: అస్సాంలో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం పర్యటించనుంది. అయా ప్రాంతాల్లో ఓ బృందం పర్యటించి ప్రాధమిక …

తీరప్రాంత వాసుల తుపాను రక్షణ ప్రాజెక్టు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో తీరప్రాంత వాసుల తుపాను కష్టాలను తొలగించడానికి రూ.792 కోట్లతో భారీ ప్రాజెక్టు చేపట్టినట్లు కేంద్ర హొంశాఖ సహాయ మంత్రి ముళ్లపల్లి రామచంద్రన్‌ వెల్లడించారు. సోమవారం …

రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆతృత లేదు: వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి

న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆతృత తమ పార్టీకి లేదని వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి తెలిపారు. బుధవారం పార్లమెంటులో ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్‌చౌక్‌లో ఆయన …

కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ ఆరోగ్యం ఆందోళనకరం?

చెన్నయ్‌, ఆగస్టు 7 (జనంసాక్షి):కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీస్తున్నారు. వైద్యులు మాత్రం ఎటువంటి …

రత్నగిరికి గ్యాస్‌ రద్దు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయిన గ్యాస్‌ను మహారాష్ట్రలోని రత్నగిరి ప్లాంట్‌కు కేటాయిం చడంతోపాటు మన రాష్ట్రంలో గ్యాస్‌ ప్లాంట్లు మూతపడి తీత్ర విద్యుత్‌ సంక్షోభం తలెత్తే ప్రమాదం …

వాడిగా..వేడిగా.. వర్షాకాల సమావేశాలు!

న్యూఢిల్లీ, ఆగస్టు 6 : వాడిగా.. వేడిగా సాగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్న సమస్యలెన్నో.. వాటన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్త మవుతున్నాయి.బుధవారం …

తాజావార్తలు