జాతీయం

అమాయక ఆదివాసీలను చంపి ఎన్‌కౌంటర్‌ అంటే ఎలా ?

ఆయుధాలు లేనివారిని చంపరాదన్న ప్రాథమిక సూత్రాలను పాటించలేదు మైనర్లను, మహిళలను బలితీసుకున్నారు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై విచారణకు కేంద్ర మంత్రి కిషోర్‌చంద్రదేవ్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ, జూలై 4 (జనంసాక్షి): …

205 మంది అవినీతి అధికారులపై విజి’లెన్స్‌’

న్యూఢిల్లీ : ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పని చేసే 205 మంది అవినీతి అధికారులను కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) గుర్తించింది. వారిలో అత్యధికంగా సెంట్రల్‌ బోర్డ్‌ …

రైతు సమస్యలను పరిష్కారించాలని ప్రధానమంత్రిని కలిసాం:వైకాపా

ఢిల్లీ: రాష్ట్రంలో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను త్వరగా పరిష్కారించాలని రైతులకు రుణాలు సకాలంలో అందటంలేదని విత్తనాలు ఎరువులు ఫ్రభుత్వ అసమర్థత వలన రైతులకు సకాలంలో అందక పోవటం …

ప్రణబ్‌, సంగ్మా నామినేషన్లు సక్రమం

న్యూఢిల్లీ, జూలై 3 : విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన పిఎ సంగ్మా నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు. రాష్ట్రపతి పదవికి నామినేషన్లను …

ఎయిర్‌ ఇండియా పైలెట్ల సమ్మె విరమణ

డిమాండ్ల పరిష్కారానికి కోర్టుకు హామీ ఇచ్చిన యాజమాన్యం న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి): గత 58 రోజులుగా కొనసాగిస్తున్న సమ్మెను విరమించేందుకు ఎయిర్‌ఇండియా పైలట్లు మంగళవారంనాడు అంగీకరిం …

సుప్రీంలో మోడికి చుక్కెదురు

ప్రార్ధనాలయాల పరిహారంపై స్టేకు సుప్రీం నో సెక్యూలర్‌ విలువలను కాపాడాలని హితవు న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి): గోద్రా అనంతర అలర్లలో దెబ్బతిన్న ఆలయాలకు పరిహరం చెల్లించాలన్న …

జార్ఖండ్‌లో హత్యకు గురైన నెల్లూరు జిల్లా వాసి

హైదరాబాద్‌: నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు జార్ఖండ్‌ హత్యకు గురయ్యారు. ఎ.ఎన్‌.పేట మండల కొండమీద కొండూరుకు చెందిన వెంకటేశ్వర్లనున జార్ఖండ్‌లోని పెండ్రపాలె వద్ద దుండగులు కాల్చివేశారు. గుత్తేదారు …

అసెంబ్లీ ఆవరణలో అగ్నిమాపక కేంద్రానికి సన్నాహాలు

హైదరాబాద్‌: జూబ్లీహాల్‌లో అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. వాస్తవానికి ఏడాది క్రితమే ఇది ఏర్పాటుచేయాలని ఉత్తర్వులు …