జాతీయం

కృష్ణా ట్రైబ్యునల్‌ నియామకంపై వేసిన పిటిషన్‌ ఉపసంహరణ

దిల్లీ,అక్టోబరు 6(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రైబ్యునల్‌ నియామకంపై వేసిన పిటిషన్‌ ఉప సంహరణకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. కృష్ణా జిల్లాల పంపకంపై తెలంగాణ గతంలో కొత్త ట్రైబ్యునల్‌ను కోరింది. …

కేంద్రమంత్రి అజయ్‌మిశ్రాపై వేటు? ` అమిత్‌షాతో భేటి

దిల్లీ,అక్టోబరు 6(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న ఉద్రిక్తత ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా.. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ …

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌..

స్టాక్‌హోం,అక్టోబరు 5(జనంసాక్షి):ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్‌ వరించింది. శాస్త్రవేత్తలు సుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌, జార్జియో పారిసీలను ఈ ఏడాది నోబెల్‌ బహుమతికి ఎంపిక …

24 గంటల్లో ప్రియాంకా గాంధీని విడుదల చేయండి

` నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఆగ్రహం ` నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చండీగఢ్‌,అక్టోబరు 5(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన …

లఖింపుర్‌ఖేరి ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించండి

` సీజేఐకు యూపీ న్యాయవాదుల లేఖ లఖ్‌నవూ,అక్టోబరు 5(జనంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు …

పాండోరా పత్రాలపై కేంద్రం కీలక నిర్ణయం

దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ వెలుగులోకి వచ్చిన రహస్య పత్రాలు కలకలం రేపుతున్నాయి. అనేక దేశాల్లో బాగా పేరొందిన ప్రముఖులు పన్నులు కట్టకుండా …

.ఇకపై జంతువులను హింసించ కూడదు

` భారీ జరిమానా తప్పదు ` త్వరలో పార్లమెంట్‌లో సవరణ బిల్లుకు సన్నద్ధమవుతోన్న కేంద్రం దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ వాటిని హింసించే వారికి …

.ఇంత దారుణమా..

` మీకన్నా బ్రిటీషర్లే నయం ` యూపీలో రైతులపైదాడిపై మండిపడ్డ విపక్షాలు ` భాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంకాగాంధీ అరెస్టు ` న్యాయంకోసం జరుగుతున్న అహింసాపోరులో రైతులను …

కస్టమర్‌పై దాడి చేసి హత్య

సంభాల్: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చేటు చేసుకుంది. దాబాలో పనిచేసే ఓ కుక్‌.. కస్టమర్‌పై దాడి చేసి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఖెంపాల్ అనే ట్రాన్స్‌పోర్టర్‌ సంభాల్‌లోని …

దేశంలో ప్రజల అవసరాలకు తగ్గట్లుగా లేని వైద్యరంగం

  జిల్లా ఆస్పత్రుల్లో లక్ష మందికి 24 బెడ్స్‌ మాత్రమే కేవలం 6 బెడ్లతో చివరి స్థానంలో నిలిచిన బీహార్‌ దేశంలోని ఆస్పత్రుల సమర్థతపై నీతి ఆయోగ్‌ …