జాతీయం

ఢల్లీిలో పోలీస్‌ స్టేషన్‌పై దాడి ఘటన

53 మంది నైజీరియన్ల అరెస్ట్‌ న్యూఢల్లీి,అక్టోబర్‌1 (జనం సాక్షి) : దేశ రాజధాని ఢల్లీిలోని ఓ పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో 53 మంది విదేశీయులను …

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం..

` రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశాలు! ` ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల నుంచి ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం దిల్లీ,సెప్టెంబరు 28(జనంసాక్షి):కరోనా వైరస్‌ కారణంగా మృతిచెందిన కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం …

కాంగ్రెస్‌లో చేరిన కన్హయ్యకుమార్‌

` రాహుల్‌ సమక్షంలో పార్టీలో చేరిక దిల్లీ,సెప్టెంబరు 28(జనంసాక్షి): జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దిల్లీలోని …

హుజురాబాద్‌కు మోగిన నగారా

` ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ` అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల ` నామినేషన్‌ దాఖలుకు అక్టోబర్‌ 8 చివరి తేదీ ` అక్టోబర్‌ 11న నామినేషన్ల …

వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే 35 వంగడాలు

విడుదల చేసిన ప్రధాని మోడీ న్యూఢల్లీి,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే 35 వంగడాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేశారు. వాతావరణ మార్పులు వ్యవసాయ …

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా : పంజాబ్‌ క్యాబినెట్‌ మంత్రి రజియా సుల్తానా

చంఢీఘడ్‌: పంజాబ్‌  కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.  తాజాగా, పంజాబ్‌ క్యాబినెట్‌ మంత్రి రజియా సుల్తానా సిద్ధూబాటలోనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  సదరు మంత్రి మాలేర్‌ …

కేర‌ళ‌లోతగ్గిన కరోనా కేసులు

తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ( Covid in Kerala ) త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది. వ‌రుస‌గా రెండో రోజూ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య త‌క్కువ‌గానే న‌మోద‌య్యింది. …

హుజూరాబాద్‌, బద్వేలు ఉప ఎన్నికల నగారా

అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల నామినేషన్‌ దాఖలుకు అక్టోబర్‌ 8 చివరి తేదీ అక్టోబర్‌ 11న నామినేషన్ల పరిశీలన అక్టోబర్‌ 30న ఎన్నిక..నవంబర్‌ 2న కౌంటింగ్‌ న్యూఢల్లీి,సెప్టెంబర్‌28 …

అమిత్‌షా,పియూష్‌గోయల్‌లతో సీఎం కేసీఆర్‌ భేటీ

న్యూఢల్లీి,సెప్టెంబరు 27(జనంసాక్షి):మరో సారి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రెండు రోజుల్లో ఇది రెండో భేటీ. సీఎం కేసీఆర్‌ వెంట డీజీపీ …

భారత్‌బంద్‌ విజయవంతం

` నిలిచిన రైళ్లు, రవాణా వ్యవస్థ ` సాగుచట్టాల రద్దు వరకు పోరు ఆగదు ` రైతు సంఘాల హెచ్చరిక దిల్లీ,సెప్టెంబరు 27(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన …