జాతీయం

దైవదర్శనం కోసం అంతా ప్రాణాలు తీసుకున్నారు

జైపూర్‌ : ఆధునిక కాలంలోనూ ఓ మూఢ నమ్మకం ఓ కుటుంబంలోని ఐదుగురి ప్రాణాలు తీసుకుంది. స్వర్గంలో శివుడిని చూడాలనే కోరికతో కుటుంబ సభ్యులు విషం తీసుకున్నారు. …

కూతురికి లైంగిక వేధింపులు : ప్రతిఘటనకు తల్లికి నిప్పు

ముంబై : కామాంధుల బారి నుంచి తన కూతురిని రక్షించుకోవడానికి ప్రయత్నించిన ఓ మహిళను ఇద్దరు మహిళలు మరికొందరితో కలిసి సజీవ దహనం చేయడారికి ప్రయత్నించారు. ముంబైలోని …

13 లోక్‌సభ సీట్లు టీఆర్‌ఎస్‌కే : టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సర్వే

న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఊహగానాలు వినపడుతున్న తరుణంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు …

నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన సీఎం

చంద్రగిరి : ఆధార్‌ కార్డు ఆధారంగా నగదు బదిలీ పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి శనివారం చంద్రగిరిలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 8లక్షల …

భారత జాలర్లను కాల్చి చంపిన కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

న్యూడిల్లీ : భారత జాలర్లను ఇటలీ నావికా సిబ్బంది కాల్చి చంపిన కేసును కేంద్రప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించనుంది. దీనిపై నోటిఫికేషన్‌ను అధికారులు వచ్చే వారం …

వచ్చే ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీకి అంత్యక్రియలు:కేంద్రమంత్రి బేనీ ప్రసాద్‌

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి బేని ప్రసాద్‌ వర్మ మరోసారి తనదైన శైలిలో సమాజ్‌వాది పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.ఎస్పీ ఆధినేత ములాయంసింగ్‌ యాదవ్‌కు తీవ్రవాదులతో సంబందాలు …

వరకట్న వేదింపుల కేసులో ఒడిషా మాజీ మంత్రి అరెస్టు

భువనేశ్వర్‌ : వరకట్న వేదింపుల కేసులో ఒడిషా న్యాయశాఖ మాజీ మంత్రిరఘనాథ మెహంతిని పోలీసులు అరెస్టు చేశారు.గత రెండు వారాలుగా తప్పించుకుతిరుగుతున్న ఆయన్ను ఈ ఉదయం పోలీసులు …

లారీల బంద్‌

న్యూఢిల్లీ : ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రైవేటు వారీలు, బస్సుల నిరవదిక బంద్‌ యోచనను విమమించకున్నట్లు అఖిల మోటర్‌ రవాణా కాంగ్రెస్‌ (ఏఐఎంటీసీ) తెలిపింది. డీజిల్‌ …

పోలీసులే రాళ్లు విసిరితే?

కాశ్మీర్‌లో ఖాకీ మార్కు అకృత్యాలు శ్రీనగర్‌, (జనంసాక్షి) : శాంతిభద్రతలను రక్షించాల్సిన పోలీసులే వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే.. హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తున్న వారిపై గుండాల్లాగా …

రాష్ట్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత వివరాలు

విశాఖ: రాష్ట్రంలో శుక్రవారం వివిధ ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాలను విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెంటచింతల, నిజామాబాద్‌, అనంతపురం, కడప, కర్నూలు -41 డిగ్రీలు …