జాతీయం

వృద్ధిరేటు 5 శాతం ఉంటుందని ప్రభుత్వ అంచనా

న్యూఢిల్లీ: 2012-2013 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 5 శాతం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2011-12లో వృద్ధి రేటు 6.2 ఉండేది.

తమిళనాడుకు నీరు విడుదల చేయండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : తమిళనాడుకు 2.44 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ …

ముంబయిలో వంతెన కూలి ముగ్గురి మృతి

ముంబయి : ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనలోని కొంత భాగం కూలి ముగ్గురు మరణించారు. రాత్రి సమయంలో జరిగిన ఈ …

ఢిల్లీలో మోడీకి చుక్కెదురు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (జనంసాక్షి): ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి చుక్కెదురైంది. మీ పాఠాలు మాకు అక్కర్లేదంటూ విద్యార్థులు ఆందోళనకు …

ప్రధానితో గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీ భేటీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో గుజరాత్‌ సీఎం నేరేంద్రమోడీ భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే తాను ప్రధానిని కలిసినట్టు సమావేశం అనంతరం మోడీ తెలిపారు. గుజరాత్‌ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని …

విద్యార్థులు గుజరాత్‌ సీఎం పాఠాలు

న్యూఢిల్లీ : ఢీల్లీలోని ఒక కళాశాలలో విద్యార్థులకు అభివృద్థి పాఠాలు చెప్పడానికి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఈరోజు ఢీల్లీ చేరుకున్నారు. ఉదయం ఆయన  ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో …

అత్యాచారయత్నం చేసి యువతిపై ఇనుప రాడుతో దాడి

న్యూఢిల్లీ : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతున్నా అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశరాజధానిలో 19 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారాని యత్నించాడు. ప్రతిఘటించిన …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 50 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 26 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

ఆధార్‌ గడువు పెరుగుతుంది ఆందోళన వద్దు

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి): ఆందోళన చెందొద్దు.. ఆధార్‌ ప్రక్రియ పూర్తయ్యాకే నగదు బదిలీ పధకం అమలవుతుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం …

సైనిక ప్రాజెక్టుల్లో జాప్యం తగదు : ఆంటోని

బెంగుళూరు: మిలిటరీ ప్రాజెక్టులకు సంబంధించి డెలివరీలలో జాప్యం జరగరాదని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధికారులను రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఆదేశించారు. మంగళవారం ఏరోస్పేస్‌ …