జాతీయం

20న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసం ఎదుట ధర్నా: బీజేపీ

న్యూఢిల్లీ : తాము హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసి వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 20న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసం ఎదుట …

పార్లమెంటు దాడి కేసులో అఫ్జల్‌గురుకు ఉరి

అఫ్జల్‌గురు క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి ఉరిశిక్ష అమలుతో జమ్మూ కాశ్మీర్‌ అంతటా కర్ఫ్యూ న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన అఫ్జల్‌గురును శనివారం ఉదయం …

తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు వద్దు : అసద్‌

కోర్టుకు హాజరైన ఓవైసీ సోదరులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ …

నల్లమలకు స్పీకర్‌ బృందం

చెంచులను మనుషులుగా గుర్తించిన సర్కార్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి8 (జనంసాక్షి) : నల్లమల పర్యటనకు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం శుక్రవారం బయల్దేరింది. నల్లమల అడవుల్లో …

తెలంగాణపై త్వరగా తేల్చండి

సోనియాకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బృందం లేఖ బలిదానాలు వద్దు త్యాగాలకు వెనకాడం : గండ్రహైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైకమాండ్‌పై ఒత్తిడి …

ఒడిశా హక్కుల నేత దండెపాణి మొహంతి అరెస్టు

వెంటనే విడుదల చేయాలి వీవీ, హరగోపాల్‌ బరంపుర,జనంసాక్షి : ఒడిశాలో పౌర హక్కుల కోసం అహర్నిశలు పోరాడుతున్న హక్కుల నేత దండపాణి మహంతిని పోలీసులు అరెస్టు చేశారు. …

శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె పర్యటనపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన

ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద వైగో అరెస్టు న్యూఢిల్లీ/తిరుపతి, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే భారత పర్యటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజపక్సే …

సడక్‌ బంద్‌తో ఢిల్లీ కదలాలి

రహదారుల దిగ్బంధం విజయవంతం చేయండి తెలంగాణ కోసం కలిసి కొట్లాడుదాం ఆత్మబలిదానాలు వద్దు : కోదండరామ్‌ కామారెడ్డి, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) : సడక్‌బంద్‌తో ఢిల్లీలో యూపీఏ …

ఇరానీ ట్రోఫీలో సచిన్‌ శతకం

ముంబయి: ఇరానీ ట్రోఫీలో రెస్టాఫ్‌ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ (108 బ్యాటింగ్‌ 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధించాడు. ఫన్‌క్లాస్‌ కెరీర్‌లో సచిన్‌కిది శతకం. …

చిన్నారుల మృతిపై నోటీసులు జారీ

ఢిల్లీ: సఫ్ధార్‌జంగ్‌ ఆస్పత్రిలో చిన్నారుల మృతిపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. గత ఐదేళ్లలో 8200 మంది చిన్నారులు మృతి చెందడంపై ఈ ఆస్పత్రికి మానవ …