జాతీయం

దేశపాలన నవోన్ముఖం

ఢిల్లీ అత్యాచార ఘటన హేయమైనది : రాష్ట్రపతి న్యూఢిల్లీ, జనవరి 25 (జనంసాక్షి) : దేశ పాలన నవోన్ముఖమని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. గణతంత్ర దినోత్సవం …

అవినీతిపరులకు పదవులు, టికెట్లు ఇవ్వం

భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ న్యూఢిల్లీ : అవినీతికి దూరంగా నేతలు ఉండాలని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌ సింగ్‌ సూచించారు. పార్టీలో పదవులు, ఎన్నికల టికెట్లు …

హెడ్లీ సహా నిందుతలందరికీ ఉరిశిక్ష విధించాలి : కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ : ముంబయి దాడుల కేసులో డేవిడ్‌ హెడ్లీ సహా నిందితులందరికీ ఉరిశిక్ష విధించాలన్నదే తమ అభిమతమని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. షికాగో న్యాయస్థానం ఉగ్రవాది హెడ్లీకి …

ముంబయిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

ముంబయి : దక్షిణ ముంబయిలోని ఓ మురికివాడలో ఈ ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం కాగా.. పలువురు తీవ్రంగా …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిప్టీ 5 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

అనుమానాలు.. అవమానాలు భరిస్తున్నాం

అటూ , ఇటూ అయితే ప్రజాభీష్టం మేరకే నడుచుకుంటాం రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళతాం : జానారెడ్డి న్యూఢిల్లీ, జనవరి 24 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటే …

తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు : బైరెడ్డి

న్యూఢిల్లీ : ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని, తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి …

ఏ నిబంధనలకింద బొగ్గు గనులు కేటాయించారు? :కేంద్రానికి సుప్రీం ప్రశ్న

ఢిల్లీ : కేంద్రం ఏ నిబంధనల కింద బొగ్గు గనులు కేటాయించిందో తెలపాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ చట్టం బొగ్గు గనులను కేటాయించే పని …

జంతర్‌మంతర్‌ వద్ద భాజపా ఆందోళన

ఢిల్లీ : భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి షిండే తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని భాజపా నేత సుష్మా స్వరాజ్‌ డిమాండ్‌ చేశారు. …

షిండేతో పెద్దిరెడ్డి భేటీ

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో పెద్దిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. తెలంగాణ ఇస్తే రాయలసీమ ప్రజలు ఎవరితోనూ కలవరని షిండేకు స్పష్టం చేసినట్లు …