నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం
ముంబయి : స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 14 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 4 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.
ముంబయి : స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 14 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 4 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.
ముంబయి : స్టాక్మార్కెట్లు పోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 20 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 4 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.