జాతీయం

పాక్‌ ఆరోపణలను ఖండించిన భారత్‌

ఢిల్లీ : భారత సైన్యం గతంలో తమ సైనికుల తలలు నరికిందన్న పాకిస్థాన్‌ ఆరోపణలను భారత రక్షణ మంత్రి ఎ. కె ఆంటోనీ ఖండించారు. పాక్‌ వాదన …

ఢిల్లీలో సమగ్రాభివృద్ధి సదస్సు ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈరోజు ఉదయం ఢిల్లీలో సమగ్రాభివృద్ధి సదస్సును ప్రారంభించారు.  ఈసందర్శంగా ఆయన  మాట్లాడుతూ ఆర్ధిక సంస్కరణల ద్వారానే పేదరికం నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు. …

నేటి నుంచి మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌

ముంబయి: మహిళల క్రికెట్‌లో ప్రపంచకప్‌ సంగ్రామానికి రంగం సిద్ధమైంది. మహిళల పదో వన్డే ప్రపంచకప్‌ నేటి నుంచి ప్రారంభకానుంది. తొలిరోజు ఆతిథ్య జట్టు భారత్‌ వెస్టిండీన్‌తో తలపడుతోంది. …

అన్నా నేతృత్వంలో కొత్త వేదిక

‘జనతంత్ర మోర్చా’ ఆవిర్భావం పాట్నా : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, రాజ్యంగ పరమైన సంస్థల స్వయం వికాసం, అవినీతి అంతమే లక్ష్యంగా జనతంత్ర మోర్చా ఏర్పాటు …

జాతిపితకు రాజ్‌ఘాట్‌లో ఘన నివాళి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 30,జనంసాక్షి : మహాత్మా గాంధీ 65వ వర్థంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. గాంధీ మహాత్ముని సమాధిపై పుష్పగు చ్చాలు ఉంచారు. …

తెలంగాణపై కాంగ్రెస్‌ పెద్దల తలోమాట

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం : చాకో మూడు ప్రాంతాలను ఒప్పించాలి : ఆజాద్‌ ఇంకొంచెం సమయం కావాలి : షిండే న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి) : …

జస్టిన్‌ వర్మ సూచనల ప్రకారం చట్ట సవరణలు చేస్తాం : ప్రధాని

ఢిల్లీ: అత్యాచార ఘటనలపై జస్టిన్‌ వర్మ కమిటీ సూచనల ప్రకారం అవసరమైన చట్ట సవరణలు చేస్తామని, కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కొన్నారు. ఆయన …

రాజీనామాలు సమర్పించేందుకే ఢిల్లీకి వచ్చాం

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు న్యూఢిల్లీ : తెలంగాణ విషయంలో వెనకుడుగు వేసేది లేదని ఢిల్లీకి వచ్చిన ఆ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. అధినేత్రికి రాజీనామాలు …

స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకు పైగీ లాభపడింది. నిఫ్టీ 15 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

న్యూఢిల్లీ: మూడో త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను భారతీయ రిజర్వు బ్యాంక్‌ ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను 25 బేసిన్‌ పాయింట్లు తగ్గించింది. 2012,  ఎప్రిల్‌  …