వార్తలు

పదవ తరగతి ఫలితాల్లో జిల్లా మొదటి స్థానం లో గౌడబిడ్డ కొరంకున్నత్ (రొయ్యల)కృష్ణ

ఏటూరు నాగారం మే 03 జనం సాక్షి):  మండల కేంద్రంలోని (రొయ్యల) కోరం కున్నత్ రంజిత్ కుమార్ గౌడ్ సంధ్య, దంపతుల కుమార్తె కృష్ణగౌడ్, పదవ తరగతి …

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం రైతులు దళారులను నమ్మి మోసపోకండి

బొంరాస్ పేట, మే 3(జనం సాక్షి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని,రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే వడ్లు …

ఇందుగుల రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ దౌర్జన్యం జనం సాక్షి కథనంపై అరకొర స్పందన

మాడుగులపల్లి,మే 03 (జనం సాక్షి) నిబంధనలు గాలికే పర్యవేక్షణ అటకెక్కి కాంట్రాక్టరే సుప్రీం అన్నట్లుగా మాడుగులపల్లి మండలం ఇందుగులలో రోడ్డు నిర్మాణం సాగుతోంది ఇటీవల ఈ రోడ్డు …

మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధి మార్క్..!

 పెద్ద పేట మంథని, ( జనంసాక్షి) : రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అభివృద్ధి మార్క్..! చూపిస్తూ వస్తున్నారు. సిఆర్ఆర్ …

కరీంనగర్లో కాల్పుల కలకలం జ్యువెల్లరీ షాప్లో భారీ దోపిడీ

కరీంనగర్ బ్యూరో జనంసాక్షి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని జ్యోతినగర్లో ఉన్న పీఎంజే జ్యువెల్లర్స్లో ఉదయం 10గంటలకు ఏడు గురు …

బావిలో ఈతకు వెళ్లి గల్లంతై వ్యక్తి మృతి

బచ్చన్నపేట మే 3 ( జనం సాక్షి):జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో లో బావిలో ఈతకు వెళ్లిన యువకుడు శనివారం గల్లంతై ఆదివారం ఉదయం శవమైన …

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఆదివరాహ దేవస్థానం చైర్మన్ ముస్త్యాల దామోదర్

మంథని, ( జనంసాక్షి ): పెద్దపల్లి జిల్లా మంథని నియోజక వర్గం పరిధిలోని కమాన్ పూర్ ఆదివరాహ దేవస్థానం నూతన చైర్మన్ గా ఇటీవల ప్రమాణ స్వీకారం …

ఉప్పల్‌లో 99 రోజుల కార్యాచరణపై సమీక్ష సమావేశం

           – అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశం ఉప్పల్ మే 03 ( జనం సాక్షి …

హ్యాండ్ బ్యాగును కొనుగోలు చేసిన అడిషనల్ కలెక్టర్

రంగారెడ్డి ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్లో 99 రోజుల ప్రజాప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి …

డిండి శ్రీనివాసులుకు శ్రామిక శక్తి పురస్కారం

మల్కాజిగిరి మే 2ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుత్ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న డిండి శ్రీనివాసులుకు ప్రతిష్టాత్మకమైన శ్రామిక శక్తి అవార్డు లభించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని …