వార్తలు

యాదగిరిగుట్టలో కార్తీక మాస పూజలు షురూ

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీక మాసం సందడి మొదలైంది. శనివారం మొదలైన ప్రత్యేక పూజలు డిసెంబర్‌‌ 1 వరకు కొనసాగనున్నాయి. సత్యనారాయణస్వామి వ్రతాలు, కార్తీక దీపాలు వెలిగించే …

మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – నలుగురు మృతి

వాటర్ ట్యాంకర్-బైక్ ఢీకొని నలుగురు మృతి.. మనోహరాబాద్‌ మండలం పోతారం దగ్గర ఘటన.. పోతారం దగ్గర రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతులు.. ధాన్యం కుప్పలు ఉండటంతో ఒక …

అమరావతి మండలం దిడుగు కృష్ణానది వద్ద విషాదం..!

బాప్తీసం  కోసం నదిలో స్నానానికి దిగి ఐదుగురు గల్లంతు… ముగ్గురుని కాపాడిన స్థానికులు, మరో ఇద్దరు వ్యక్తులుమృతి చెందినట్లు తెలిపారు, అమరావతి మండలం లింగాపురం కు చెందిన …

కార్తికమాసం.. గోదావరిలో పుణ్యస్నానాలు

రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు కార్తికమాసం  శోభను సంతరించుకున్నాయి. కార్తికమాసం తొలిరోజు కావడంతో శనివారం తెల్లవారుజాము నుంచి మహిళలు, భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మహాశివునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. …

పెద్ద శబ్దం.. అంతా భయానకం

ఉల్లిపాయ బాంబుల విస్ఫోటన ఘటనతో ఉలిక్కిపడ్డ ఏలూరుఏలూరు నేర వార్తలు, న్యూస్‌టుడేసంఘటన స్థలం వద్ద గుమికూడిన జనంఏలూరులో ఉల్లిపాయ బాంబుల విస్ఫోటనం తర్వాత అక్కడి పరిస్థితి భయానకంగా …

హామీలు ఎందుకు అమలు చేయడంలేదు

` శ్వేతపత్రం విడుదల చేయండి ` కూనంనేని డిమాండ్‌ ` బిజెపి, బిఆర్‌ఎస్‌లు శాంతిభద్రతల సమస్య సృష్టించే యత్నం చేస్తున్నాయని ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని …

నగరంలో ఎక్కడికక్కడే నిలుస్తున్న ట్రాఫిక్‌ ,సమస్య పరిష్కారంపై ట్రాఫిక్‌ పోలీసుల దృష్టేది?

నగరంలో ట్రాఫిక్‌ జంక్షన్లు దాటేందుకు ఎదురు చూపులు తప్పడం లేదు. ట్రాఫిక్‌తో రోడ్లన్నీ రద్దీగా ఉన్నా, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించేందుకు రోడ్లపై ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం కన్పించడం లేదనే …

కేజీబీవీ విద్యార్థునిల పరిస్థితివిషమం?.హైదరాబాద్‌లోని అపోలోకుతరలింపు

  ముత్తారం కేజీబీవీలో అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో( KGBV students) ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. 53 మంది విద్యార్థినిలు ఆదివారం రాత్రి పెద్దపల్లి ప్రభుత్వ …

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ విచారణ వాయిదా

    మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌పై (Defamation Case) విచారణ వాయిదా పడింది. నాంపల్లి …

భార్యను హతమార్చిన భర్త

  కలకాలం జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా మనువాడిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అనుమానం పెనుభూతంగా మారి.. పెళ్లినాటి ప్రమాణాలను మర్చిపోయి భార్యను అత్యంత కిరాతకంగా …

తాజావార్తలు