సీమాంధ్ర

ముక్కుసూటి అధికారి ఐజీ రవిగుప్త

గుంటూరు,నవంబర్‌22 : గుంటూరు రేంజ్‌ ఐజీగా నియమితులైన రవిగుప్తా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనువలసి ఉంది. రెండున్నరేళ్లుగా హైదరాబాద్‌లో ఎటువంటి ప్రాథాన్యత లేని కంప్యూటర్స్‌ అండ్‌ స్టేషనరి విభాగంలో …

మిరప పంటలపై బిటి ప్రయోగం

గుంటూరు,నవంబర్‌22: బిటీ వంగలాంటిదే ఇప్పుడు గుంటూరులో మిర్చిని తయారు చేసే పరిశోధనలు ఊపందుకున్నాయి. వీటిని ఇలాగే కొనసాగిస్తే మన మిర్చి మనకు దక్కదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.  …

విద్యాహక్కు చట్టానికి తూట్లు

కర్నూలు,నవంబర్‌ 22(:పేద, మధ్య తరగతి ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో 25శాతం ఉచితంగా విద్య అందించాలని విద్యాహక్కు చట్టం చెబుతున్నా ఏ ఒక్క ప్రైవేటు- పాఠశాలలోగాని, కార్పొరేట్‌ సంస్థల్లో …

గ్రేడింగ్‌ లేక నష్టపోతున్న పత్తిరైతు

కర్నూలు,నవంబర్‌ 22: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని కాటన్‌ యార్డులో పత్తిని గ్రేడింగ్‌ చేసే ల్యాబరేటరీలో యంత్రాలు తుప్పుపట్టి పోయాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రేడింగ్‌ ల్యాబలేటరీలోని …

ఘనంగా సత్యసాయి యూనివర్శిటీ స్నాతకోత్సవం

పుట్టపర్తి: పుట్టపర్తిలోని సత్యసాయి డీమ్డ్‌ యూనివర్శిటీ 31వ స్నాతకోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత్‌ హాల్‌లో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత అణుశక్తి …

మరింత బలహీనపడ్డ వాయుగుండం

విశాఖ: బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారినట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశరాఉ. ఇది కోసాంధ్ర తీరానికి సమీపంలో స్థిరంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. …

పాతబస్తీతో సహా రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంది: సబిత

విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మను రాష్ట్ర హోంమంత్రి సబితా  ఇంద్రారెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘసస్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల …

గిరిజనుల సంక్షేమానికి కృష్టి : మంత్రి బాలరాజు

రాజమండ్రి : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆశాఖ మంత్రి పనుపులేటి బాలరాజు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 126 గిరిజన బాలుర వసతిగృహాలు నిర్మిస్తున్నట్లు ఆయన …

గంజాయి తోటను ధ్వసం చేసిన ఎక్సైజ్‌ అధికారులు

విశాఖ : జిల్లాలోని పెదబయలు మండంల మొయ్యలగుమ్మిలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గంజాయి తోటను ఎక్సైజ్‌ అధికారులు ధ్వంసం చేశారు. గంజాయి తోట ధ్వంసం చేస్తుండగా …

హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన సీఎం

కర్నూల్‌: హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జాతికి అంకితం చేశారు. కర్నూల్‌ జిల్లా మల్యాలలో హంద్రీనీవా ప్రాజెక్ట్‌ మొదటి దశను ముఖ్యమంత్రి నేడు ప్రారంభించారు. ఈ …